ఉత్సాహంగా పిడకల సమరం
30 మందికి స్వల్ప గాయాలు ప్రజాశక్తి – ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది.…
30 మందికి స్వల్ప గాయాలు ప్రజాశక్తి – ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది.…
కార్మికుల, ప్రజలు మోసపోరని ప్రకటన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రానున్న ఎన్నికల కోసం విశాఖస్టీల్ ప్లాంట్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని…
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకుందామని టిడిపి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.…
ప్రజాశక్తి-యంత్రాంగం : వలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 848 మంది వలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపిడిఒ, మున్సిపల్ కార్యాలయాల్లో,…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ నియమించారు. క్యాంపెయినర్లలో…
ప్రజాశక్తి – శ్రీశైలం : శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు పూర్ణాహుతి, అశ్వవాహన సేవ, నిజాలంకరణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో…
ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : మాజీ ఎమ్మెల్యే, రాయచోటి టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్ రమేష్ కుమార్రెడ్డి బుధవారం వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన…
ప్రజాశక్తి-కృష్ణాప్ర్రతినిధి : కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్ బ్యాంకు డైరెక్టర్పై చిలకలపూడి స్టేషన్లో బుధవారం…