రాష్ట్రం

  • Home
  • అయిదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్‌ బోర్డు

రాష్ట్రం

అయిదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్‌ బోర్డు

Mar 2,2024 | 15:04

హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను…

హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు: డిప్యూటీ సీఎం

Mar 2,2024 | 14:42

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్‌ రింగ్‌…

తెలంగాణ ఆర్టీసీకి అవార్డుల పంట..

Mar 2,2024 | 14:31

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు…

టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు

Mar 2,2024 | 14:17

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ…

కానిస్టేబుల్‌ ప్రాణం తీసిన భారీ గుంత

Mar 2,2024 | 13:26

ప్రజాశక్తి- పాలకొండ (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. కానిస్టేబుల్‌ సురేష్‌ స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో విధులు…

సీఎం జగన్‌ కర్నూలు పర్యటన వాయిదా

Mar 2,2024 | 13:03

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ కర్నూలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు మంత్రి…

తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? : పవన్‌ కల్యాణ్‌

Mar 2,2024 | 12:35

అమరావతి : తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి…

నేటితో ముగియనున్నజేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు

Mar 2,2024 | 12:23

ప్రజాశక్తి-అమరావతి : జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే…

బ్రిడ్జిపై సైకిళ్లను ఢీకొట్టిన కారు – ఐదుగురు విద్యార్థులకు గాయాలు

Mar 2,2024 | 12:37

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ (తూర్పు గోదావరి) : పాఠశాల విద్యార్థుల సైకిళ్లను కారు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం గోదావరి కాటన్‌…