తన సోదరి షర్మిలతో సహ అందరూ బాబు స్టార్ క్యాంపెయిన్లరే : సీఎం జగన్
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరికపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా చంద్రబాబు క్యాంపెయినర్లే…
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరికపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లినవాళ్లు కూడా చంద్రబాబు క్యాంపెయినర్లే…
కుంచనపల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తెలుగుయువత ఆధ్వర్యంలో కుంచనపల్లిలో తెలుగు యువత కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.…
హైదరాబాద్: ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.…
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జయబాబుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశపెట్టిన…
వికారాబాద్ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్ అధికారులు స్పందించారు. పోస్ట్మ్యాన్…
హైదరాబాద్: బడ్జెట్ ప్రతిపాదనల కోసం సమీక్ష సమావేశం మొదలైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల సమీక్షని మొదలు పెట్టారు. వివరాలు చూస్తే.. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ…
ప్రజాశక్తి-దువ్వూరు(కడప) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట…
ఖమ్మం : ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ…