రాష్ట్రం

  • Home
  • గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

రాష్ట్రం

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

Feb 9,2024 | 16:04

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను…

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన

Feb 9,2024 | 15:53

అమరావతి : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. మరికొందరు నేతలతో…

పాలకొల్లులో మైనర్ బాలిక ఆత్మహత్య

Feb 9,2024 | 15:58

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లక్ష్మీ నగర్ కు చెందిన మైనర్ బాలిక శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ప్రయివేట్ స్కూల్…

బాలకృష్ణ కేసులో తెరపైకి మరో ఐఏఎస్‌ అధికారి పేరు!

Feb 9,2024 | 15:41

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్‌ స్టేట్‌మెంట్‌ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో ఒక…

పీవీ భారత రత్న పై రేవంత్‌ రెడ్డి ట్వీట్‌..!

Feb 9,2024 | 15:13

హైదారాబాద్‌: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం మీద తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఒక పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన…

సిలిండర్లలో గంజాయి తరలింపు..

Feb 9,2024 | 14:59

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్‌ సిలిండర్‌లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్‌ నేషనల్‌ హైవేపై…

ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే చంద్రబాబు ఆలోచన : నారా భువనేశ్వరి

Feb 9,2024 | 14:50

నందిగామ: టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా…

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి పది మందికి గాయాలు

Feb 9,2024 | 14:40

ఖమ్మం : ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో తొమ్మిది మందికి…