రాష్ట్రం

  • Home
  • హింసకు ఇసినే బాధ్యత వహించాలి : సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రం

హింసకు ఇసినే బాధ్యత వహించాలి : సజ్జల రామకృష్ణారెడ్డి

May 15,2024 | 20:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్‌కు వారం ముందు…

వాడవాడలా సుందరయ్య వర్థంతిని జరపాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ

May 15,2024 | 22:39

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతిని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా జరపాలని సిపిఎం రాష్ట్ర…

ఎన్నికల వల్ల నిలిపేసిన పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలి

May 15,2024 | 23:06

 సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఇబిసి నేస్తం వంటి…

సీఎస్‌ జవాహర్‌రెడ్డితో డీజీపీ హారీశ్‌కుమార్‌ గుప్తా సమావేశం

May 15,2024 | 17:47

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పోలింగ్‌ తర్వాత పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ…

ప్రభాకర్‌ రెడ్డికి తీవ్ర అస్వస్థత..

May 15,2024 | 17:00

అమరావతి: టీడీపీ సీనియర్‌ లీడర్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.…

తెలంగాణకు రాబోయే మూడు రోజులు వర్ష సూచన -వాతావరణ శాఖ

May 15,2024 | 15:45

హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మే19న బంగాళాఖాతం వైపు వచ్చే అవకాశం…

రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగి దంపతులు మృతి

May 15,2024 | 15:15

బోనకల్‌: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న…

తిరుమల మరోసారి చిరుత కలకలం

May 15,2024 | 20:29

ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. బుధవారం తెల్లవారుజామున తిరుమలకు కొందరు…

లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు – డ్రైవర్‌కు తీవ్రగాయాలు

May 15,2024 | 14:22

ప్రజాశక్తి- దేవరపల్లి (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలవ్వగా, ఐదుగురికి స్వల్పగాయాలైన ఘటన బుధవారం దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి డైమండ్‌…