రాష్ట్రం

  • Home
  • రామోజీ ఫిల్మ్‌ సిటీ పై కేసు నమోదు

రాష్ట్రం

రామోజీ ఫిల్మ్‌ సిటీ పై కేసు నమోదు

Jan 19,2024 | 13:50

హైదరాబాద్‌ : రామోజీ ఫిల్మ్‌ సిటీపై కేసు నమోదయింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో లైమ్లైట్‌ గార్డెన్‌ వద్ద ఫిల్మ్‌ సిటీ విస్టెక్స్‌ కంపెనీ సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌లో…

గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

Jan 19,2024 | 13:31

ఆత్రేయపురం (konaseema) : సమ్మెకు వెళుతుండగా, గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి చెందిన విషాద ఘటన కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ…

జనసేన నేత పవన్‌తో ఎంపి బాలశౌరి భేటీ

Jan 19,2024 | 12:56

తెలంగాణ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన…

పైపులైన్లు తొలగించాల్సిందే – 2వ రోజు మత్స్యకారుల ఆందోళన

Jan 19,2024 | 12:07

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్‌ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు…

లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆన్లైన్ సదస్సు(లైవ్)

Jan 19,2024 | 11:47

ప్రజాశక్తి-ఇంటర్నెట్ : లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ సదస్సు  నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  

అంగన్‌వాడీల పోరాటానికి…కవులు, రచయితల సంఘీభావం

Jan 19,2024 | 11:36

కవితలు, గేయాలతో అంగన్‌వాడీలను ఉత్సాహపరచిన కవులు ‘శ్రామిక కవనం’తో మద్దతు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు…

పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీ

Jan 19,2024 | 11:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీని నియమించింది. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో…

మెరుగవుతున్న తమ్మినేని ఆరోగ్యం

Jan 19,2024 | 11:14

వెంటిలేటర్‌ను తొలగించిన వైద్యులు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో  :   సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగు పడుతోంది. గురువారం ఆయనకు వెంటి…

తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Jan 19,2024 | 11:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. వీరభద్రం అనారోగ్యానికి లోనయ్యారని తెలిసి…