రాష్ట్రం

  • Home
  • ట్రైనీ నర్సుపై అత్యాచారయత్నం

రాష్ట్రం

ట్రైనీ నర్సుపై అత్యాచారయత్నం

Apr 17,2024 | 22:06

విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో రోగి సహాయకుడి ఘాతుకం ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం రాత్రి ఓ ట్రైనీ నర్సుపై…

ఈనెల 19న చంద్రబాబు నామినేషన్‌..!

Apr 17,2024 | 16:02

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా…

సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు – దక్షిణ మధ్య రైల్వే

Apr 17,2024 | 15:46

హైదరాబాద్‌: వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన…

మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ..!

Apr 17,2024 | 15:32

తెలంగాణ: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం,…

రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు

Apr 17,2024 | 14:45

తుళ్లూరు: రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇది ధ్వంసమైనట్లు…

ఒంటిమిట్టలో వేడుకగా ధ్వజారోహణం

Apr 17,2024 | 22:33

 వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రజాశక్తి – ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి…

జనసేన అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత

Apr 17,2024 | 21:41

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : శ్రీరామనవమి సందర్భంగా జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి- ఫారాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అందజేశారు. మంగళగిరిలోని…

నార్పలలో రూ.2,84,800 సీజ్‌

Apr 17,2024 | 14:13

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని బందలవాడ బ్రిడ్జి వద్ద బుధవారం ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి ఎఫ్‌ ఎస్‌ టి టీం రవీంద్రనాథ్‌ రెడ్డి ల ఆధ్వర్యంలో…

విశ్రాంతిలో సిఎం జగన్‌…పరామర్శించిన సతీమణి భారతి

Apr 17,2024 | 13:26

ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి పశ్చిమగోదావరి జిల్లాలో 18వ రోజైన బుధవారంనాడు వైసిపి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర విడిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.…