రాష్ట్రం

  • Home
  • అచ్చెన్న, అయ్యన్నకు ఇసి నోటీసులు

రాష్ట్రం

అచ్చెన్న, అయ్యన్నకు ఇసి నోటీసులు

Apr 6,2024 | 00:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ…

బోటులో పేలిన సిలిండర్‌

Apr 6,2024 | 00:18

తొమ్మిదిమంది మత్స్యకారులకు గాయాలు ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా బోటులో ఉన్న సిలిండర్‌ పేలడంతో తొమ్మిది మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిలో…

వైద్యవిద్యార్థి అనుమానాస్పద మృతి

Apr 6,2024 | 00:16

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : వైద్య విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు … పద్మావతి మహిళ వైద్య…

రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం

Apr 5,2024 | 23:54

లంచాలిస్తే తప్ప రైతులు పంట అమ్ముకోలేని దుస్థితి  ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం  నరసాపురం, పాలకొల్లు పర్యటనల్లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి – యంత్రాంగం :…

ఫిర్యాదులు నేరుగా అందజేయొచ్చు : సిఇఒ ఎంకె మీనా

Apr 5,2024 | 23:27

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రతిరోజూ సాయంత్రం 4, 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, విజ్ఞాపనలను తమకు నేరుగా రాష్ట్ర సచివాలయంలో అందజేయొచ్చని…

పేదల న్యాయవాది ‘పులి’ బలరామయ్య ఇకలేరు..!

Apr 5,2024 | 23:00

నేడు అంత్యక్రియలు సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : పేద ప్రజలకు న్యాయపరంగా ఏ కష్టమొచ్చినా తానున్నానంటూ కనిపించే వ్యక్తి పులి బలరామయ్య(86) గత…

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమే జగ్జీవన్‌రామ్‌కు నివాళి : వి శ్రీనివాసరావు

Apr 6,2024 | 00:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే జగ్జీవన్‌రామ్‌కు ఘనమైన నివాళి అని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ నాయకులు…

దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ కన్నుమూత

Apr 5,2024 | 22:30

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన శాంతి స్వరూప్‌ (74) శుక్రవారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం…

వైఎస్‌ఆర్‌ బిడ్డగా పోటీ

Apr 6,2024 | 00:38

 కడపలో వివేకా హంతకులను ఓడించండి  బస్సు యాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌.వివేకానందరెడ్డి హంతకులను ఓడించాల్సిన అవసరం ఉందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల…