రాష్ట్రం

  • Home
  • తెలంగాణలో 625 నామినేషన్లకు ఆమోదం

రాష్ట్రం

తెలంగాణలో 625 నామినేషన్లకు ఆమోదం

Apr 28,2024 | 11:02

 428 నామినేషన్ల తిరస్కరణ హైదరాబాద్‌: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌ సభ నియోజకవర్గాలకు 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.…

కిక్కిరిసిన తిరుమల క్షేత్రం..

Apr 28,2024 | 10:59

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి క్షేత్రం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా…

పబ్‌లో యువతితో అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్న యువకుడిపై దాడి

Apr 28,2024 | 11:05

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఓ పబ్‌లో పీకల వరకు మద్యం తాగిన యువకులు ఓ యువతితో డ్యాన్స్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా…

సమస్యలపై పోరాడే వామపక్షాలకే ఓటు

Apr 28,2024 | 10:47

 రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి వంతపాడే పార్టీలను ఓడిద్దాం సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం అభ్యర్థులు శనివారం…

సిఎం రేవంత్‌రెడ్డితో సిపిఎం నేతల భేటీ

Apr 28,2024 | 10:25

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం తెలంగాణ సిపిఎం ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సిఎంతో పాటు…

తెనాలిలో సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌కు మద్దతు

Apr 28,2024 | 09:53

-సిపిఎం, సిపిఐ ప్రకటన ప్రజాశక్తి – అమరావతి :తెనాలి శాసనసభ నియోజకవర్గంలో సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ అభ్యర్థి శవల గోపాల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర…

ప్రభుత్వం విస్మరించింది.. సంఘం ఆదుకుంది

Apr 28,2024 | 10:45

 ప్రమాదాల్లో మరణించిన 11 మంది ‘108’ సిబ్బంది  బాధిత కుటుంబాలకు రూ.80.6 లక్షల సాయం  ఎపి 108 సర్వీసెస్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ చొరవ ప్రజాశక్తి –…

భవిష్యత్తును మార్చే ఎన్నికలు

Apr 28,2024 | 09:50

-జగన్‌ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి -నెల్లూరు జిల్లా సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- ఆత్మకూరు అర్బన్‌ (నెల్లూరు జిల్లా) :వైసిపి మేనిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌ అని మాజీ ముఖ్యమంత్రి,…

YCP: సంక్షేమం కొనసాగిస్తాం -విశాఖ నుండి పాలన

Apr 28,2024 | 09:36

వైసిపి మ్యానిఫెస్టో విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం కృషి వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి వైఎస్‌ఆర్‌ చేయూత రూ.1.50 లక్షలకు పెంపు ప్రజాశక్తి –…