రాష్ట్రం

  • Home
  • బిజెపి అండతో టిడిపి అరాచకం

రాష్ట్రం

బిజెపి అండతో టిడిపి అరాచకం

May 13,2024 | 22:10

-ఎన్నికల కమిషన్‌ తీరు ఏకపక్షం – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్ర బిజెపి ప్రభుత్వ సహకారంతో టిడిపి రెచ్చిపోయిందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…

మేము సైతం ఎన్నికల విధుల్లో..

May 13,2024 | 21:44

వికలాంగ సిబ్బందితో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్‌ :నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వికలాంగుల సిబ్బందితో నాలుగు పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో…

పోలింగ్‌ కేంద్రాల్లో భారీ ఎత్తున ఓటర్లు

May 13,2024 | 18:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి 67.99 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం మందకొడిగా…

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికే ఛాన్స్‌

May 13,2024 | 18:31

అమరావతి/తెలంగాణ : తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ…

చివరి గంటల్లో పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి

May 13,2024 | 17:58

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చివరి దశకు చేరుకుంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించారు..…

నరసరావుపేటలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టిడిపి అనుయాయుల దాడి

May 13,2024 | 17:12

పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నరసరావుపేటలో సోమవారం సాయంత్రం టిడిపి అనుయాయులు హడావుడి సృష్టించారు. ఇక్కడి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు అనుయాయులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే,…

పల్నాడులో ఫ్యాక్షన్‌ పంజా…

May 13,2024 | 17:55

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ పల్నాడుప్రాంతంలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…

జనసేనకు ఓటేసుకోని పవన్

May 13,2024 | 16:29

మంగళగిరి : జనసేన పార్టీ అధినేత, పిఠాపురంలో టిడిపి, బిజెపి బలపర్చిన కె.పవన్‌కళ్యాణ్‌ తన పార్టీ గుర్తుకు ఓటేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయన ఓటు మంగళగిరిలోని…

AP Elections: ఎపిలో 3గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:55

అమరావతి :   ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పలు…