రాష్ట్రం

  • Home
  • వర్మ తలను నరికి తెస్తే రూ.కోటి నజరానా : కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు

రాష్ట్రం

వర్మ తలను నరికి తెస్తే రూ.కోటి నజరానా : కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు

Dec 27,2023 | 12:39

అమరావతి : సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్‌ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.…

జూనియర్ డాక్టర్ల ధర్నా

Dec 27,2023 | 12:22

ఏడు నెలలుగా అందని స్టయి ఫండ్ ప్రజాశక్తి, విజయనగరం కోట : విజయనగరం సర్వజన హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు దిగడం జరిగింది.…

రూ.కోటి ఆఫర్‌ వచ్చింది.. నిన్ను త్వరలో చంపేస్తా : స్థిరాస్తి వ్యాపారికి బెదిరింపు కాల్‌

Dec 27,2023 | 11:44

రాజేంద్రనగర్‌ (తెలంగాణ) : ‘నిన్ను చంపడానికి రూ.కోటి ఆఫర్‌ వచ్చింది. ఇప్పటికే రూ.50 లక్షలు అడ్వాన్స్‌ అందింది. నీ గురించి పూర్తి వివరాలు నాకు తెలుసు. నిన్ను…

మంచిర్యాల తీవ్ర విషాదం.. ఉరేసుకొని తల్లి, కూతురు ఆత్మహత్య

Dec 27,2023 | 11:35

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని తల్లి ధనలక్ష్మి(36), కూతురు…

వృద్ధురాలుపై దాడి చేసిన జడ్పిటిసిపై చర్యలు తీసుకోండి

Dec 27,2023 | 11:42

ప్రజాశక్తి-రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో వృద్ధురాలుపై చేయి చేసుకున్న జడ్పిటిసి రాంబాబుపై కేసు బుక్ చేసి తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర…

భిక్షాటనతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Dec 27,2023 | 11:16

ఏడవ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భిక్షాటన…

ఆయేషా మీరా హత్య కేసు.. సీబీఐకి హైకోర్టు నోటీసులు

Dec 27,2023 | 12:15

ప్రజాశక్తి-అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఇప్పటి వరకు…

మోడీ హఠావో – దేశ్‌కి బచావో : 30న మేధో మధనం సదస్సు

Dec 27,2023 | 10:58

భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మోడీ హఠావో..దేశ్‌కి బచావో …’నినాదంతో ఈ నెల 30న మేధోమధనం సదస్సు నిర్వహించాలని భారత రాజ్యాంగ…

విశాఖ కొమ్మాది కూడలిలో ఢీకొన్న ఐదు వాహనాలు

Dec 27,2023 | 10:33

ప్రజాశక్తి-విశాఖ: విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు…