రాష్ట్రం

  • Home
  • అరెస్టులకు వామపక్ష పార్టీల ఖండన

రాష్ట్రం

అరెస్టులకు వామపక్ష పార్టీల ఖండన

Jan 20,2024 | 17:16

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను, అంగన్‌వాడీలను కొన్ని జిల్లాల్లో అక్రమంగా అరెస్టు…

నా బయోగ్రఫీ రాసే బాధ్యతను ఈయనకు అప్పగిస్తున్నా: చిరంజీవి

Jan 20,2024 | 16:35

హైదరాబాద్‌: సమకాలీన రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ కి ఎవరూ సాటి లేరని మెగాస్టార్‌ చిరంజీవి కొనియాడాడు. యండమూరి రాసిన ‘అభిలాష’ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాతోనే సినీ…

అంగన్వాడీ సమ్మె ఉద్రిక్తం

Jan 20,2024 | 16:52

వి.ఆర్‌.సి సెంటర్‌ వద్ద రాస్తారోకో సందర్బంగా అరెస్ట్‌, తోపులాట తీవ్ర అశ్వస్థతకు గురైన అంగన్వాడీ మహిళలు, సీఐటీయూ నాయకులు అనేక మంది మహిళలకు గాయాలు మహిళల పట్ల…

త్వరలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి భట్టి విక్రమార్క

Jan 20,2024 | 16:27

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిఖ, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అర్ధగణాంక…

కళాకారులకు వైసిపి అండగా ఉంటుంది : మంత్రి రోజా

Jan 20,2024 | 15:56

విజయవాడ: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు…

టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని

Jan 20,2024 | 15:47

విజయవాడ: కాల్‌ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల…

నీటి వాటా తేల్చేదాకా కేఆర్‌ఎంబీపై యథాతథ స్థితి కొనసాగాలి: మాజీ మంత్రి సింగిరెడ్డి

Jan 20,2024 | 15:30

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్‌ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్‌ లో…

అయోధ్య పేరుతో వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దు: సైబర్‌ పోలీసులు

Jan 20,2024 | 15:17

హైదరాబాద్‌: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరి దృష్టి రామమందిరంపైనే ఉంది. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా…

టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం

Jan 20,2024 | 14:57

తిరుమల : గోవిందా నామ స్మరణతో తిరుమల ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18…