రాష్ట్రం

  • Home
  • బిఎల్‌ఒకు షోకాజ్‌ నోటీస్‌

రాష్ట్రం

బిఎల్‌ఒకు షోకాజ్‌ నోటీస్‌

Mar 19,2024 | 08:43

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) : ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినట్లు అందిన ఫిర్యాదు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ పరిధిలోని కారంపూడి మండలం ఒప్పిచర్ల-1 విఆర్‌ఓ,…

తొలిసారి 15 లక్షల మంది!

Mar 19,2024 | 08:34

 ఎన్నికలలో కీలకం కానున్న యువ ఓటర్లు వికలాంగులు, వృద్ధుల ఓట్లూ ముఖ్యమే ప్రజాశక్తి- అమరావతిబ్యూరో సాధారణ ఎన్నికల్లోయువత ఓట్లు కీలకం కానున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో…

27 నుండి ‘మేమంతా సిద్ధం’

Mar 19,2024 | 08:30

 రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర  ప్రకటించిన జగన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ పేరుతో 27వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి,…

తొలిరోజు టెన్త్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 19,2024 | 08:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదోతరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం మొదటి భాష పేపర్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 6,54,553 మంది విద్యార్థులు దరఖాస్తు…

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

Mar 19,2024 | 08:10

 అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జార్ఖండ్‌ రాష్ట్రం నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతన్న ద్రోణి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో…

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

Mar 18,2024 | 22:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం మంగళవారం నుంచి ప్రారంభం కానుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో…

మోడీ తీరుపై చంద్రబాబు నాడు, నేడు

Mar 18,2024 | 23:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపితో పొత్తుపెట్టుకున్న తరువాత టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాది, భార్యను చూసుకోలేనివాడని…

డిజిపి, ఇంటెలిజెన్స్‌ ఎడిజిపిలను తొలగించండి

Mar 18,2024 | 23:25

 సిఇఒకు టిడిపి, జనసేన, బిజెపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసే, బిజెపి కూటమి బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభను భగం చేయటానికి రాష్ట్ర పోలీస్‌,…

జనసేనకు రూ.21 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు

Mar 18,2024 | 22:52

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి, టిడిపి కూటమి భాగస్వామి, జనసేన ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన…