రాష్ట్రం

  • Home
  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేరం అంగీకరించిన నిందితులు

రాష్ట్రం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేరం అంగీకరించిన నిందితులు

Mar 25,2024 | 23:37

ప్రభాకర్‌రావు, కిషన్‌రావులకు లుకౌట్‌ నోటీసులు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆ సమయంలో స్పెషల్‌…

30 నుంచి పవన్‌ ప్రచారం

Mar 25,2024 | 23:27

తొలి పర్యటన పిఠాపురమే ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం…

తాగునీటి కోసం రాస్తారోకో

Mar 25,2024 | 23:30

ప్రజాశక్తి- పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : తాగునీటి కోసం మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పంచాయతీ పరిధిలోని ఐనముక్కుల ఎస్‌సి కాలనీ…

కెజిబివి కాంట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేలు

Mar 25,2024 | 22:31

అమలు చేయాలని హైకోర్టు తీర్పు కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీకి గ్రీన్‌ సిగల్‌ ప్రజాశక్తి-అమరావతి : కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ వర్తింపజేసిన ప్రభుత్వం.. ఆ స్కేల్‌ను…

రూ.4 వేలు పింఛను

Mar 25,2024 | 23:32

ఉద్యోగులకు పిఆర్‌సి, పంచాయతీలకు నిధులు యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి : కుప్పంలో చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా…

అమరావతి రైతుల ఉద్యమానికి విరామం

Mar 25,2024 | 22:29

ఎన్నికల కోడ్‌తో నిలిపివేసిన జెఎసి నేతలు 1560 రోజుల కొనసాగిన ఉద్యమం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ప్రవర్తనా నియామవళి అమలులోకి…

రాష్ట్రంలో అక్రమ నగదు పట్టివేత

Mar 25,2024 | 22:11

మద్యం స్వాధీనం.. ఐదుగురు అరెస్టు పోలీసుల అదుపులో బంగారు ఆభరణాలు తరలించే వాహనం ప్రజాశక్తి- యంత్రాంగం : ఎన్నికల కోడ్‌ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ వాహనాలను…

మాధవరం ‘ఆత్మహత్యల’పై జ్యుడిషియల్‌ విచారణ జరపాలి

Mar 25,2024 | 21:53

 రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్‌ నేడు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన ప్రజాశక్తి – కడప అర్బన్‌/ఒంటిమిట్ట : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం…

మేడే సందర్భంగా రచనల పోటీ

Mar 25,2024 | 21:51

పోస్టర్‌ ఆవిష్కరణ  ప్రజాశక్తి – విజయవాడ : మేడే సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనల పోటీ నిర్వహిస్తున్నట్టు జాషువా సాంస్కృతిక వేదిక తెలిపింది. ఈ…