రాష్ట్రం

  • Home
  • తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

రాష్ట్రం

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

May 18,2024 | 11:07

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…

హైదరాబాద్‌ మెట్రో వేళలు మార్పు

May 18,2024 | 10:59

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి…

నేడు మేడిగడ్డ మరమ్మతులపై నిర్ణయం

May 18,2024 | 10:51

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల…

విజయవాడ డివిజన్‌ పరిధిలో 14 రైళ్లు రద్దు

May 18,2024 | 10:02

ప్రజాశక్తి-అమరావతి :విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల…

కొండెక్కిన గుడ్డు!

May 18,2024 | 10:23

-రిటైల్‌ ధర రూ.7 -రైతుకు లభిస్తున్నది ధర రూ.5 -కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో పెరిగిన డిమాండ్‌ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :గుడ్డు ధర కొండెక్కింది. ప్రస్తుతం రిటైల్‌…

లండన్‌కు సిఎం జగన్‌

May 18,2024 | 09:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్‌ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం…

5న రాష్ట్రానికి ‘నైరుతి’ -ద్రోణి ప్రభావంతో నేటి నుండి వర్షాలు

May 18,2024 | 09:46

రెండు మూడు రోజులు ఉండొచ్చు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు జూన్‌ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం…

అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు!

May 18,2024 | 10:19

-మాచర్లలో గన్‌మెన్‌లను వదిలి హైదరాబాద్‌ పయనం ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం అజ్ఞాతంలోకి…

‘ఇ-ఆఫీస్‌’పై వెనుకంజ- మూసివేత వాయిదా

May 18,2024 | 09:33

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :అభివృద్ధి చేసే పేరుతో ఇ-ఆఫీస్‌ను కొద్దిరోజులు మూసివేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే విషయాన్ని శుక్రవారం వెబ్‌సైట్‌లో…