రాష్ట్రం

  • Home
  • ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అసాధ్యం : నిర్మలా సీతారామన్‌

రాష్ట్రం

ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అసాధ్యం : నిర్మలా సీతారామన్‌

Apr 29,2024 | 19:55

ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ దేశమైనా ఆర్థికంగా వృద్ధి చెందలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ దృష్టితోనే…

పులివర్తి నానికి వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ

Apr 29,2024 | 21:38

ప్రజాశక్తి-అమరావతి: చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు న్యాయమర్తి జస్టిస్‌ కె శ్రీనివాసరెడ్డి ఆదేశాలిచ్చారు. తిరుపతి…

ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో చంద్రబాబు మేనిఫెస్టో

Apr 29,2024 | 18:08

పొందూరు సభలో సిఎం వైఎస్‌ జగన్ పొందూరు : విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎన్నికలయ్యాక తన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి…

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Apr 29,2024 | 18:11

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్‌ అధికారులు మరికాసేపట్లో విడుదల చేయనున్నారు.…

గెలుపా – ఓటమా ? : శింగనమలలోని అభ్యర్థుల్లో ధీమా-నైరాస్యం..!

Apr 29,2024 | 15:01

ప్రజాశక్తి, నార్పల (అనంతపురం) : శింగనమల నియోజకవర్గంలో విభిన్న పరిస్థితి…. విజయ ధీమా లో ఒకరు, ఓటమి నైరాస్యంలో మరొకరు….. సర్వేలపై అతివిశ్వాసంతో ఒకరు అపనమ్మకంలో మరొకరు….…

నేడు టిడిపి, జనసేన, బిజెపి కూటమి మేనిఫెస్టో

Apr 29,2024 | 15:01

విజయవాడ : ఏపీ ఎన్నికలకు తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల…

5 నుంచి కూటమి తరపున చిరంజీవి ప్రచారం

Apr 29,2024 | 18:24

విజయవాడ : సినీహీరో చిరంజీవి ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మే 5 నుంచి 11వ తేదీ…

సిపిఎం అభ్యర్థి బాబూరావు విస్తృత ప్రచారం

Apr 29,2024 | 14:26

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్‌లో ఇండియా వేదిక బలపరిచిన సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు సోమవారం విస్తృతంగా ఎన్నికల…

తిరుమలలో తగ్గిన యాత్రీకుల రద్దీ

Apr 29,2024 | 13:08

తిరుమల : తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవటానికి యాత్రికులు వస్తున్నా రద్దీగా తక్కువగా ఉంటోంది. ఆదివారంనాడు 86,241 మంది దర్శనానికి వచ్చారు. తలనీలాలను 31,730 మంది దర్శించుకున్నారు.…