మెడకు స్కార్ఫ్ చుట్టి అంగన్వాడీ టీచర్ హత్య
తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ…
తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ…
పెద్దవూర :వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోనీ నాయినవానికుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు గ్రామానికి చెందిన కొట్టె బాలయ్య…
ఆళ్లగడ్డ రూరల్ (నంద్యాల) : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై మంగళవారం అర్థరాత్రి దాటిన సమయంలో హత్యాయత్నం జరిగింది.…
అమరావతి : పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 13 న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా విధుల్లో పాల్గోన్న హెల్త్ సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అలవెన్స్ లభించలేదు.…
గజపతినగరం (విజయనగరం) : సెంచ్యురియన్ యూనివర్సిటీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి కాలు విరిగిన ఘటన బుధవారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం –…
అమరావతి : పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. బుధవారం ఉదయం దీనిపై చంద్రబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.…
విప్పర్లరోడ్డు (గుంటూరు) : ఎన్నికల రోజున భార్యాభర్తలు గొడవపడ్డారు. ఎవరికీ చెప్పకుండా తాగిన మత్తులో భర్త నేలబావిలో దూకాడు. మూడు రోజుల తరువాత బుధవారం నేలబావిలో మృతదేహం…
19 కల్లా అండమాన్కు నైరుతి రుతుపవనాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వేసవి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది…