రాష్ట్రం

  • Home
  • మెడకు స్కార్ఫ్‌ చుట్టి అంగన్వాడీ టీచర్‌ హత్య

రాష్ట్రం

మెడకు స్కార్ఫ్‌ చుట్టి అంగన్వాడీ టీచర్‌ హత్య

May 15,2024 | 11:49

తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ…

వడదెబ్బతో వృద్ధుడి మృతి

May 15,2024 | 11:42

పెద్దవూర :వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోనీ నాయినవానికుంట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు గ్రామానికి చెందిన కొట్టె బాలయ్య…

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ పై హత్యాయత్నం

May 15,2024 | 11:24

ఆళ్లగడ్డ రూరల్‌ (నంద్యాల) : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌ పై మంగళవారం అర్థరాత్రి దాటిన సమయంలో హత్యాయత్నం జరిగింది.…

Palnadu Accident – మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి : సిపిఐ(ఎం) డిమాండ్‌

May 15,2024 | 11:14

అమరావతి : పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర…

అంగన్వాడీ-ఆశా వర్కర్లకు ఎన్నికల అలవెన్సులు ఏవి ?

May 15,2024 | 10:51

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 13 న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా విధుల్లో పాల్గోన్న హెల్త్‌ సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అలవెన్స్‌ లభించలేదు.…

యూనివర్సిటీ బస్సును ఢీకొట్టిన టిప్పర్‌ – విద్యార్థులకు గాయాలు

May 15,2024 | 10:37

గజపతినగరం (విజయనగరం) : సెంచ్యురియన్‌ యూనివర్సిటీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టడంతో విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి కాలు విరిగిన ఘటన బుధవారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం –…

పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : చంద్రబాబు

May 15,2024 | 10:26

అమరావతి : పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. బుధవారం ఉదయం దీనిపై చంద్రబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.…

తాగినమత్తులో నేలబావిలో దూకాడు.. నేడు విగతజీవిగా తేలాడు..!

May 15,2024 | 10:20

విప్పర్లరోడ్డు (గుంటూరు) : ఎన్నికల రోజున భార్యాభర్తలు గొడవపడ్డారు. ఎవరికీ చెప్పకుండా తాగిన మత్తులో భర్త నేలబావిలో దూకాడు. మూడు రోజుల తరువాత బుధవారం నేలబావిలో మృతదేహం…

చల్లని కబురు

May 15,2024 | 09:53

19 కల్లా అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వేసవి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది…