రాష్ట్రం

  • Home
  • ప్రజలను మోడీ బెదిరిస్తున్నారు

రాష్ట్రం

ప్రజలను మోడీ బెదిరిస్తున్నారు

Apr 22,2024 | 23:45

అసలు సినిమా చూపిస్తానని అనడంలో ఆంతర్యం ఏమిటి? అమరావతిలోనే రాజధాని : బివి రాఘవులు భారీ ర్యాలీతో మంగళగిరి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు నామినేషన్‌ ప్రజాశక్తి-…

మెరిసిన బాలికలు

Apr 23,2024 | 01:17

‘పది’ ఫలితాల్లో వారిదే పైచేయి  599 మార్కులు సాధించిన నాగ మనస్వి  మొత్తం 86.69శాతం ఉత్తీర్ణత ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి ఫలితాల్లో బాలికలు పై…

దేశంలోనే ధనిక అభ్యర్థిగా పెమ్మసాని

Apr 22,2024 | 23:25

రూ.5700 కోట్ల ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన ఆస్తి మొత్తం రూ.5700 కోట్లుగా…

ఆర్‌జివి హత్యకు టిడిపి కుట్ర : పోసాని మురళీకృష్ణ

Apr 22,2024 | 22:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హత్యకు టిడిపి కుట్ర పన్నిందని ఎపి ఎఫ్‌డిసి ఛైర్మన్‌ పోసాని మురళీకృష్ణ ఆరోపించారు. రామ్‌గోపాల్‌ వర్మ హత్యకు…

కూల్చివేత సంస్కృతి మార్చుకోరా? : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 22,2024 | 22:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూల్చివేత సంస్కృతిని మార్చుకోరా? అని వైసిపిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా…

శిరోముండనంపై తీర్పును రద్దు చేయాలని పిల్‌

Apr 22,2024 | 22:54

ప్రజాశక్తి-అమరావతి : దళిత యవకుల శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9…

శాంతిభద్రతలు సరిగ్గా లేవు : ఇసికి టిడిపి ఫిర్యాదు

Apr 22,2024 | 22:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిపి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో…

అంగరంగ వైభవంగా కోదండరాముని కల్యాణం

Apr 22,2024 | 22:46

పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన టిటిడి ఇఒ ధర్మారెడ్డి ప్రజాశక్తి- ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలో సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ…

పులివెందులలో ముఖ్యమంతి జగన్‌ తరఫున మనోహర్‌రెడ్డి నామినేషన్‌

Apr 22,2024 | 22:43

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయనకు బాబారు వరుసయ్యే వైఎస్‌.మనోహర్‌రెడ్డి సోమవారం నామినేషన్‌…