రాష్ట్రం

  • Home
  • పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి

రాష్ట్రం

పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి

Feb 16,2024 | 15:19

హైదరాబాద్‌: పీవోడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో గల అపోలో ఆసుపత్రిలో…

టీమ్‌ బస్సులో మద్యం సేవించిన హెడ్‌కోచ్‌.. సస్పెండ్‌ చేసిన హెచ్‌సీఏ

Feb 16,2024 | 15:12

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహిళల జట్టు హెడ్‌కోచ్‌ జై సింహపై వేటు పడింది. టీమ్‌ బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్‌…

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైసిపి మోసం చేసింది : యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

Feb 16,2024 | 14:48

సత్తెనపల్లి: జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌..

Feb 16,2024 | 14:44

నల్గొండ : ఏసీబీ వలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.…

కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం : రేవంత్‌ రెడ్డి

Feb 16,2024 | 14:38

హైదరాబాద్‌: కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి…

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Feb 16,2024 | 14:35

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో…

కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి 

Feb 16,2024 | 14:08

డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర…

పారిశ్రామిక వాడలలో సమ్మె(ఫోటోలు)

Feb 16,2024 | 13:37

ప్రజాశక్తి-యంత్రాంగం :  క్రిమినల్ చట్టం 106 (1),(2) రద్దు చేయాలని, మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జివో నెం. 21ని రద్దు చేయాలని, డ్రైవర్లుకు సంక్షేమబోర్డు…

ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించొద్దు

Feb 16,2024 | 09:20

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇచ్చిన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో సెకెండ్రీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి…