రాష్ట్రం

  • Home
  • ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి తప్పని సరి

రాష్ట్రం

ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి తప్పని సరి

Jan 17,2024 | 10:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రహదారులపై వున్న టోల్‌గేట్ల వద్ద నగదు చెల్లింపుల ద్వారా సమయం వృదా అవుతుందని తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి (నో యువర్‌ కస్టమర్‌్‌) తప్పనిసరి…

ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌

Jan 17,2024 | 10:02

దేశమంతటా భారీ ప్రదర్శనలు కార్పొరేట్‌ దోపిడీ అంతానికి పోరాటం తీవ్రతరం ఎస్‌కెఎం అఖిల భారత కన్వెన్షన్‌ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులపై కార్పొరేట్‌ దోపిడీని అంతం…

రోడ్డు ప్రమాదంలో మార్టూరు సిఐ కి తీవ్ర గాయాలు

Jan 17,2024 | 09:44

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : ప్రధానమంత్రి బందోబస్తుకు వెళ్లి వస్తున్న సీఐ కారుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన…

హోటల్‌ నిర్లక్ష్యం – నాసిరకం మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత

Jan 17,2024 | 09:09

హైదరాబాద్‌ : నాసిరకం మయోనైజ్‌ తిని 17మంది అస్వస్థతకు గురైన ఘటన ఐదు రోజుల క్రితం జరిగింది. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి సంఖ్య 17కి పెరగడంతో…

‘సంక్రాంతి దందా’పై జివిఎల్‌ దాటవేత

Jan 17,2024 | 08:25

కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పత్రికలపై అనుచిత వ్యాఖ్యలు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 12…

ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించండి : మంత్రి బొత్స

Jan 17,2024 | 08:24

ప్రజాశక్తి-మెరక ముడిదాం (విజయనగరం): ప్రభుత్వంపై నమ్మకముంచి అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్‌వాడీల డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం అంగీకరించిందని, సమ్మె…

షర్మిలతో వైసిపికి కచ్చితంగా నష్టమే : ఎంపి రఘురామ కృష్ణం  రాజు

Jan 17,2024 | 08:23

ప్రజాశక్తి – కాళ్ల (పశ్చిమగోదావరి జల్లా) : కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల ప్రభావంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపికి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నష్టం కలుగుతుందని…

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Jan 17,2024 | 08:21

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం…

అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణ హత్య..

Jan 17,2024 | 08:21

భార్య తల నరికిన భర్త అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం హత్య జరిగింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నివాసం ఉండే వినయ్.. తన భార్య…