సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ప్రారంభం
ప్రజాశక్తి-యంత్రాంగం : సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్పే తదితర సమస్యలను పరిష్కరించాలని…
ప్రజాశక్తి-యంత్రాంగం : సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్పే తదితర సమస్యలను పరిష్కరించాలని…
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని..…
అరగంట పాటు సభ వాయిదా హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర…
పార్లమెంట్లో 141 మంది సస్పెన్షన్లపై ఈనెల 22న దేశ వ్యాప్త నిరసన స్టీల్ప్లాంట్ స్టేక్ హోల్డర్లు కార్మికులే: ఆదానీ, టాటా, జిందాల్లు కాదు 3వ ఫర్నేస్ను సెయిల్…
కొనసాగుతున్న కసరత్తు నెలాఖరుకు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సర్వేల ఆధారంగా…
ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం పట్టుకుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి…
శ్రీకాకుళం నుంచి తిరుపతికి గ్రీన్ చానల్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది బ్రెయిన్ డెత్ కు గురైన 50 ఏళ్ల వ్యక్తి నుంచి గుండె సేకరణ ప్రజాశక్తి-తిరుపతి…
డిఇఒకు తెలిపిన ఎండిఎం కార్మికులు ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వంట చేసి పెట్టాలని అధికారులు…