బంగారం, డబ్బు కోసం నానమ్మను కడతేర్చిన మనవడు
ప్రజాశక్తి – గోనేగండ్ల (కర్నూలు) : బంగారం, డబ్బు కోసం నానమ్మను మనవడు కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు…
ప్రజాశక్తి – గోనేగండ్ల (కర్నూలు) : బంగారం, డబ్బు కోసం నానమ్మను మనవడు కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు…
ఎన్నికల కోడ్ నేపథ్యంలో టిటిడి నిర్ణయం ప్రజాశక్తి – తిరుమల : లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను…
స్వగ్రామం బుర్రిపాలెంలో అంత్యక్రియలు పూర్తి ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) : అమెరికాలో గుంటూరు జిల్లా విద్యార్థి దారుణ హత్యకు గురయ్యారు. బోస్టన్లోని యూనివర్సిటీలో ఇంజనీరింగ్…
ప్రజాశక్తి – కిర్లంపూడి : రానున్న కాలంలో జనసేన పార్టీ కనుమరుగవుతుందని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి జగన్…
గుంటూరు: ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ’13, 2024 సిద్ధం’.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో…
అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి…
తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, యాత్రికులను ఎలా రక్షించాలి…
విజయవాడ : అధికార పార్టీ వైసీపీకి గుడ్బై చెప్పేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే..…
హైదరాబాద్ : కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి…