రాష్ట్రం

  • Home
  • ఎస్‌కెయు, జెఎన్‌టియుకు నూతన విసిల నియామకం

రాష్ట్రం

ఎస్‌కెయు, జెఎన్‌టియుకు నూతన విసిల నియామకం

Jan 18,2024 | 10:46

ప్రజాశక్తి-అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం జెఎన్‌టియుకు నూతన విసిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఎస్‌కెయు కెమిస్ట్రీ…

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు

Jan 18,2024 | 10:46

ప్రభుత్వ ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రజాశక్తి-నెల్లూరు : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు నారా చంద్రబాబునాయుడికి…

విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం

Jan 18,2024 | 10:44

ఆలస్యంగా వెలుగులోకి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో ప్రజాశక్తి- పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) : విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఏప్రిల్‌ కోటా విడుదల

Jan 18,2024 | 10:41

ప్రజాశక్తి – తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, టికెట్ల దర్శన కోటాను విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన,…

వైసిపి చాప చుట్టేయడం ఖాయం : మాజీ ఎమ్మెల్యే యరపతినేని

Jan 18,2024 | 10:39

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో వైసిపి చాపచుట్టేయడం ఖాయమని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల…

జనసేన, టిడిపి పొత్తుపై భగ్గుమన్న అసమ్మతి

Jan 18,2024 | 10:36

మూడో స్థానంలో ఉన్న నాదెండ్లకు సీటు ఇవ్వొద్దు తెనాలిలో అలపాటి అనుయాయుల భేటి ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : టిడిపి, జనసేన పొత్తులో గుంటూరు జిల్లా తెనాలి…

కేంద్రం గుప్పిట్లోకే 

Jan 18,2024 | 10:26

శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులపై ఆదేశాలు ప్రజాశక్తి-యంత్రాంగం : కృష్ణా నదిపై కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంది. తన కన్నుసన్నల్లో నడిచే కృష్ణా నది…

రబీ బెంగ..! 

Jan 18,2024 | 09:19

రెండు జిల్లాల్లోనూ పూర్తికాని నాట్లు ఇప్పటివరకూ 40 శాతం నాట్లు మాత్రమే పూర్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఆందోళనలో రెండు జిల్లాలోని రైతాంగం ప్రజాశక్తి…

ఆర్మీ ఉద్యోగి అదృశ్యం

Jan 18,2024 | 09:09

ప్రజాశక్తి-కొమరోలు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు…