కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ…
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ…
బాలుడు మృతి ప్రజాశక్తి – కశింకోట : ఆనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్…
ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లానే టాప్ ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు…
సీబీఐ పిటిషన్పై తీర్పు రిజర్వ్ ఢిల్లీ : సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో…
హైదరాబాద్ : దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…
ప్రజాశక్తి-కడప : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు వైఎస్సార్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి…
తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడిని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. వేదపండితులు సాదర స్వాగతం పలికారు. తీర్థ…
తెలంగాణ : ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందిపడ్డారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా…
రాజేంద్రనగర్ (తెలంగాణ) : కుమార్తె మానసిక వికలాంగురాలు, కుమారుడు ప్రయోజకుడు కాలేదని మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అత్తాపూర్ ఠాణా పరిధిలోని ఉప్పర్పల్లిలో…