రాష్ట్రం

  • Home
  • టిడిపి కార్యకర్తకు చంద్రబాబు పరామర్శ

రాష్ట్రం

టిడిపి కార్యకర్తకు చంద్రబాబు పరామర్శ

May 24,2024 | 20:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌ ఘటనలో ఇవిఎం ధ్వంసం ఘటనకు అడ్డుపడ్డ టిడిపి కార్యకర్త నంబూరి శేషగిరిరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో…

వేతన సమస్య పరిష్కారానికి ఐక్య ఉద్యమం

May 22,2024 | 22:20

– ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించేంత వరకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యంపై ఒత్తిడి చేసేందుకు అన్ని కార్మిక…

సమిష్టి కృషి, భాగస్వామ్యంతోనే జీవ వైవిధ్య పరిరక్షణ

May 22,2024 | 22:15

– రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :అన్ని వర్గాల ప్రజల సమిష్టి కృషి, భాగస్వామ్యంతోనే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుందని,…

‘పర్సా’కు సిఐటియు నివాళి

May 22,2024 | 22:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు పర్సా సత్యనారాయణ వర్థంతి కార్యక్రమం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి…

విద్యార్థులు దేశం కోసం పనిచేయాలి

May 22,2024 | 22:10

– విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ దేశం కోసం పని చేయాలని రాష్ట్ర…

పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి

May 22,2024 | 22:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యేనాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌తోపాటు బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

రేపటి నుండి లక్ష్మీ పేరంటాళ్లు తిరునాళ్లు

May 22,2024 | 21:55

ప్రజాశక్తి – నందిగామ (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో గురువారం నుంచి లక్ష్మీ పేరంటాళ్లమ్మవారి తిరునాళ్లుప్రారంభమవుతాయని ఆలయ ఇన్‌ఛార్జ్‌ ఇఒ ఫణికుమార్‌…

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.203 కోట్లు విడుదల

May 22,2024 | 21:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. గడిచిన కొన్ని నెలల నుంచి పెండింగ్‌ బకాయిలు విడుదల చేయకపోవటంతో బుధవారం నుంచి…

ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం – టిడిపి నేత రఘురామకృష్ణరాజు

May 22,2024 | 21:45

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :జూన్‌ నాలుగన వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం ఉందని, అందుకు వైసిపి నాయకులు ఇప్పటికే ప్రణాళికలు…