రాష్ట్రం

  • Home
  • తీవ్ర విషాదం.. మెదక్‌ జిల్లాలో గుండెపోటుతో తల్లికొడుకు మృతి

రాష్ట్రం

తీవ్ర విషాదం.. మెదక్‌ జిల్లాలో గుండెపోటుతో తల్లికొడుకు మృతి

Jan 6,2024 | 11:23

మెదక్‌: మెదక్‌ జిల్లా హవేలి ఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకొడుకు గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహగౌడ్‌…

ప్రజాసంఘాల నాయకులపై కేసు కొట్టివేత

Jan 6,2024 | 11:21

ప్రజాశక్తి – విజయవాడ : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2015లో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసిన నేతలపై పెట్టిన కేసును కోర్టు…

సంక్రాంతికి 6,795 ప్రత్యేక బస్సులు-సాధారణ చార్జీలతోనే ఆర్‌టిసి ప్రయాణం

Jan 6,2024 | 11:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో వుంచుకొని ప్రయాణీకుల కోసం ఎపిఎస్‌ ఆర్‌టిసి మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నడుపనుంది. స్పెషల్‌ బస్సులలో ఎలాంటి…

భారతి సిమెంట్స్‌కు ఎదురుదెబ్బ

Jan 6,2024 | 11:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డిలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం…

సమస్యలు పరిష్కరించకుంటే దేశవ్యాప్త ఉద్యమం 

Jan 6,2024 | 11:14

ఎఆర్‌ సింధు హెచ్చరిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు కోర్టు ధిక్కరణే ప్రారంభమైన 24 గంటల రిలే దీక్షలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు ప్రజాశక్తి…

ఉత్పత్తి రంగాలను దెబ్బతీస్తున్న కేంద్రం 

Jan 7,2024 | 12:28

పోరాటాలకు సిద్ధం కండి రాష్ట్ర సదస్సులో సంఘం జాతీయ అధ్యక్షులు విజయ్ రాఘవన్‌ భూ పంపిణీకి మద్దతిచ్చే పార్టీలకు మద్దతు : బి.వెంకట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి…

1.11 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు : పౌర సరఫరాలశాఖ కమిషనరు అరుణ్‌కుమార్‌

Jan 6,2024 | 11:03

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దైవార్షిక పథకంలో భాగంగా అర్హులై ఉండి పలు కారణాలతో రేషన్‌కార్డులు పొందలేకపోయిన వారికి ప్రభుత్వం 1,11,321 కార్డులను మంజూరు చేసిందని…

సమస్య పరిష్కరించకుంటే 20 తర్వాత సమ్మె : సిసిఎల్‌ఎ ధర్నాలో విఆర్‌ఎ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అంజి

Jan 6,2024 | 10:57

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : విఆర్‌ఎల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ తర్వాత సమ్మె చేస్తామని గ్రామ రెవెన్యూ సహాయకుల…

ఒంగోలులో ఇద్దరికి కరోనా

Jan 6,2024 | 10:46

 ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఒంగోలులో ఇద్దరికి కరోనా నిర్ధారణైంది. ఒంగోలు నగరం, దేవుడుచెరువుకు చెందిన యువకుడికి, మద్దిపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చేసిన ఆర్‌టిపిఎస్‌ఆర్‌ టెస్టుల్లో కరోనా…