రాష్ట్రం

  • Home
  • తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన : ఎంపీ కేశినేని

రాష్ట్రం

తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన : ఎంపీ కేశినేని

Jan 18,2024 | 12:10

ప్రజాశక్తి-విజయవాడ : తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కేశినేని భవన్‌ లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో…

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ

Jan 18,2024 | 12:07

ప్రజాశక్తి-గుంటూరు : శాసనమండలిలో 16 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి, ఈ నెల 21న గుంటూరులో పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్సీ…

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ ప్రదర్శన ప్రారంభం

Jan 18,2024 | 11:52

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

Jan 18,2024 | 11:30

హైదరాబాద్ : నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుఝామునే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కి…

విజయనగరం ఘటన కలచివేసింది : చంద్రబాబు

Jan 18,2024 | 10:48

ప్రజాశక్తి-అమరావతి బూరో : విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగుల కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు…

ఎస్‌కెయు, జెఎన్‌టియుకు నూతన విసిల నియామకం

Jan 18,2024 | 10:46

ప్రజాశక్తి-అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం జెఎన్‌టియుకు నూతన విసిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఎస్‌కెయు కెమిస్ట్రీ…

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు

Jan 18,2024 | 10:46

ప్రభుత్వ ఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రజాశక్తి-నెల్లూరు : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు నారా చంద్రబాబునాయుడికి…

విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం

Jan 18,2024 | 10:44

ఆలస్యంగా వెలుగులోకి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో ప్రజాశక్తి- పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) : విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఏప్రిల్‌ కోటా విడుదల

Jan 18,2024 | 10:41

ప్రజాశక్తి – తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, టికెట్ల దర్శన కోటాను విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన,…