రాష్ట్రం

  • Home
  • న్యూఇయర్‌ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే అత్యుత్సాహం

రాష్ట్రం

న్యూఇయర్‌ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే అత్యుత్సాహం

Jan 2,2024 | 14:29

కరీంనగర్‌ : రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గన్నారు. న్యూఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని…

వైకుంఠ ద్వార దర్శనం పూర్తి : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Jan 2,2024 | 14:09

ప్రజాశక్తి-తిరుమల : డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది యాత్రికులు వైకుంఠ…

సముద్రంలో కలుషిత జలాలు – తీరంలో తాబేలు మృతి

Jan 2,2024 | 13:17

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ సముద్ర తీరంలో తాబేళ్లు మృతి చెందుతున్నాయి ఇటీవల కొద్దిరోజుల నుండి సముద్రంలో ఉండే పెద్ద తాబేలు మృతి చెందడంతో…

అవిరామంగా సమ్మెలో పాల్గొన్న సిఐటియు నేతకు అస్వస్థత

Jan 2,2024 | 13:04

ఏలూరు : 22వరోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు పాల్గొంటున్నారు. అయితే మంగళవారం ఉదయం సమ్మె చేసే…

22వరోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

Jan 2,2024 | 16:50

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో 22వ రోజుకు చేరింది. నిరవధికంగా కొనసాగిస్తున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు…

మహిళపై సామూహిక లైంగికదాడి..

Jan 2,2024 | 12:17

 నోయిడాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నోయిడా : నోయిడాలోని ఓ షాపింగ్‌మాల్‌ సమీపంలో 26 ఏళ్ల మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి…

అప్పుల బాధతో బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం

Jan 2,2024 | 11:55

నెల్లూరు జిల్లా కావలిలో ఘటన చిన్నారుల పరిస్థితి విషమం ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో…

సింగరేణి సీఎండీగా బలరాం నాయక్‌

Jan 2,2024 | 11:33

సింగరేణి : సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ…

మున్సిపల్‌ కార్మికులకు బెదిరింపులు

Jan 2,2024 | 10:36

ప్రజాశక్తి-సూళ్లూరుపేట – మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద…