న్యూఇయర్ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే అత్యుత్సాహం
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గన్నారు. న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని…
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గన్నారు. న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని…
ప్రజాశక్తి-తిరుమల : డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది యాత్రికులు వైకుంఠ…
ప్రజాశక్తి – యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ సముద్ర తీరంలో తాబేళ్లు మృతి చెందుతున్నాయి ఇటీవల కొద్దిరోజుల నుండి సముద్రంలో ఉండే పెద్ద తాబేలు మృతి చెందడంతో…
ఏలూరు : 22వరోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు పాల్గొంటున్నారు. అయితే మంగళవారం ఉదయం సమ్మె చేసే…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో 22వ రోజుకు చేరింది. నిరవధికంగా కొనసాగిస్తున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు…
నోయిడాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నోయిడా : నోయిడాలోని ఓ షాపింగ్మాల్ సమీపంలో 26 ఏళ్ల మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి…
నెల్లూరు జిల్లా కావలిలో ఘటన చిన్నారుల పరిస్థితి విషమం ప్రజాశక్తి-కావలి : అప్పుల బాధను తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో…
సింగరేణి : సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట – మున్సిపల్ ఎంప్లాయీస్, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద…