రాష్ట్రం

  • Home
  • ప్రధాని సభలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

రాష్ట్రం

ప్రధాని సభలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

Mar 19,2024 | 21:18

డిజిపిని తక్షణమే తొలగించాలి : పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో ప్రధాని మోడీ పాల్గొన్న బహిరంగ సభలో…

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రచారాన్నిఅడ్డుకున్న ఎన్నికల అధికారులు

Mar 19,2024 | 21:14

 38వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు ప్రజాశక్తి-ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. మంగళవారం…

వడదెబ్బతో రైతు మృతి

Mar 19,2024 | 21:08

ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం ఆమడాల గ్రామానికి చెందిన రైతు బోయ చిన్నతిమ్మయ్య (52) వడదెబ్బకు మంగళవారం మృతి చెందారు. కుటుంబసభ్యులు…

సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

Mar 19,2024 | 20:58

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : సిఐటియు నాయకులపై పోలీసులు పెట్టిన కేసును మంగళవారం కోర్టు కొట్టివేసింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బకాయి ఉన్న మెనూ బిల్లులు, గౌరవ వేతనాలు…

తూర్పు తీరంలో టైగర్‌ ట్రయంఫ్‌

Mar 19,2024 | 21:34

 25 నుంచి 31 వరకు విన్యాసాలు ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత్‌, అమెరికా మధ్య టైగర్‌ ట్రయంఫ్‌ – 2024 విన్యాసాలు తూర్పు తీరంలో…

జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ ని చెత్త కుప్పలో వేసిందెవ్వరు..!? : కొల్లు రవీంద్ర

Mar 19,2024 | 18:01

మచిలీపట్నం : కలెక్టరేట్ లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్ట్ ల హౌస్ సైట్స్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడంపై టిడిపి నేత కొల్లు రవీంద్ర స్పందించారు.  ఈ…

చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత గుర్తింపు

Mar 19,2024 | 17:06

ప్రజాశక్తి-తిరుమల : అలిపిరి కాలినడక మార్గంలో గత ఏడాది ఆగస్టు 12న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షితపై దాడి…

ప్రొద్దుటూరులో మొదటి సభ : సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 19,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…

ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి : దేవినేని

Mar 19,2024 | 16:53

విజయవాడ – (గొల్లపూడి) : ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి అని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.  మంగళవారం…