రాష్ట్రం

  • Home
  • డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్‌

రాష్ట్రం

డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్‌

Dec 13,2023 | 15:33

హైదరాబాద్‌ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి…

పాతబస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేసేలా మెట్రో : సీఎం రేవంత్‌

Dec 13,2023 | 15:26

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడు…

18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌

Dec 13,2023 | 15:05

దరాబాద్‌ : శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…

తిరుమలలో తగ్గిన రద్దీ.. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Dec 13,2023 | 14:58

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు యాత్రికుల రాక తగ్గింది. మూడు రోజులుగా తిరుమల కొండపై యాత్రికుల తాకిడి పెరుగగా బుధవారం మాత్రం తగ్గుముఖం…

వైసిపి ఇన్‌ఛార్జ్‌ల మార్పుతో వైసిపి ఓటమి తప్పదు : నక్కా ఆనందబాబు

Dec 13,2023 | 14:46

గుంటూరు: ఏపీ రాజకీయాల్లోకి వైఎస్‌ షర్మిల వస్తారేమోనని వైసిపిలోని అసంతఅప్త నేతలంతా చూస్తున్నారని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. టిడిపితోనూ చాలా…

విరుపాపురం గ్రామంలో కేంద్ర కరువు బృందం పర్యటన

Dec 13,2023 | 22:16

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో విరుపాపురం గ్రామంలో మిరప, టమోటా పంట పొలాలను పరిశీలించి, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో…

అంగన్‌వాడీల న్యాయపోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు : అచ్చెన్న

Dec 13,2023 | 14:39

అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంగన్‌వాడీల న్యాయపోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు…

గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Dec 13,2023 | 14:34

 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ శామీర్‌పేట : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది.…

ధర్నాను విరమించకపోతే మహిళా పోలీసులే నిర్వహిస్తారు : అంగన్వాడీలకు ఎంపిడిఒ హెచ్చరిక

Dec 13,2023 | 16:17

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (ఏలూరు) : అంగన్వాడి సిబ్బంది ధర్నాను విరమించకపోతే ప్రతీరోజూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తారని ఎంపిడిఒ హెచ్చరించారు. బుధవారం…