రాష్ట్రం

  • Home
  • టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

రాష్ట్రం

టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

Mar 11,2024 | 23:46

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పార్టీలో…

అంగన్‌వాడీ సెంటర్లను ఒంటి గంట వరకే నిర్వహించాలి

Mar 11,2024 | 22:53

 ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ఎండల తీవ్రత నేపథ్యంలో మార్చి నెల నుంచి జూన్‌ వరకూ…

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లకు కనీస వేతనం చెల్లించాలి

Mar 11,2024 | 22:50

 యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో డ్రైవర్లందరికీ కనీస వేతనాలు చెల్లించి ఆదుకోవాలని ఎపి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు…

బిజెపి గురించి మాట్లాడరేం?.. వైసిపికి వి శ్రీనివాసరావు సూటిప్రశ్న

Mar 11,2024 | 22:42

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలోనూ రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని బిజెపి కేంద్ర…

అసైన్డ్‌ భూముల కుంభకోణంలో రూ.4,400 కోట్ల స్కామ్‌

Mar 11,2024 | 22:16

 చంద్రబాబు, నారాయణపై సిఐడి ఛార్జిషీట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి నిర్మాణంలో అసైన్డ్‌ భూముల కుంభకోణంలో టిడిపి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ రూ.4,400 కోట్ల…

వడ్డీ వ్యాపారి వేధింపులు, మోసం

Mar 11,2024 | 22:39

భరించలేక చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) : అసలు కంటే వడ్డీ అధికంగా వసూలు చేయడంతోపాటు ఉన్న కొద్దిపాటి పాలాన్నీ కాజేసిన వడ్డీ వ్యాపారి…

నూతన వేతనాలు అమలు చేయాల్సిందే

Mar 11,2024 | 22:32

‘ఉక్కు’ ప్రధాన పరిపాలన భవనం ఎదుట మహిళా కార్మికుల ధర్నా ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌…

రహదారుల నిర్మాణంతోనే సమగ్రాభివృద్ధి

Mar 11,2024 | 22:20

 రాష్ట్రంలో 1,134 కిలోమీటర్ల జాతీయ రహదారులకు శ్రీకారం  వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలకపాత్ర…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి

Mar 11,2024 | 21:51

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జెడికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ వినతి ప్రజాశక్తి- విజయవాడ : ప్రభుత్వం జారీ చేసిన జిఒను అమలు చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల…