రాష్ట్రం

  • Home
  • అధికార లాంఛనాలతో ఆర్మీ ఉద్యోగి అంత్యక్రియలు

రాష్ట్రం

అధికార లాంఛనాలతో ఆర్మీ ఉద్యోగి అంత్యక్రియలు

Jan 16,2024 | 21:48

ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల) : విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్‌ లోయలో పడి మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి పప్పల శ్రీరాములు అంతిమయాత్ర బాపట్ల జిలా భట్టిప్రోలు మండలం…

విచారణకు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

Jan 15,2024 | 20:34

హైదరాబాద్‌ : లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సోమవారం కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.…

పల్ల వెంకన్న నర్సరీలో కనివిందు చేస్తున్న వెల్కమ్ పొంగల్

Jan 15,2024 | 19:50

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మొక్కల ఉత్పత్తి ,పెంపకం, కూర్పులో కడియం నర్సరీ రైతుల ప్రత్యేకత వేరు.నర్సరీ రైతులు పెంచిన మొక్కలతో సందర్భాన్ని బట్టి వర్ణ, వైవిద్యమైన సందేశాలు ఇచ్చేలా…

టీటీడీకి రూ.22 లక్షల విలువైన ఆర్గానిక్‌ నెయ్యి విరాళం

Jan 15,2024 | 19:13

ప్రజాశక్తి-తిరుమల : పుణేకి చెందిన పరాగ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో గల భాగ్యలక్ష్మి డైరీ సోమవారం టీటీడీకి రూ.22 లక్షలు విలువైన 1000 కేజీల ఆర్గానిక్‌…

కవితకు మరోసారి ఈడీ నోటీసులు

Jan 15,2024 | 18:54

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు…

మంత్రి అంబటిని ఓడిస్తాం

Jan 15,2024 | 18:11

 అసమ్మతి నేతలు సమావేశం ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌( పల్నాడు) : సత్తెనపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘అంబటి…

ఇలాంటి ఓట్ల అక్రమాలు ఎప్పుడూ చూడలేదు : చంద్రబాబు

Jan 15,2024 | 17:26

పులివర్తి నానికి చంద్రబాబు పరామర్శ ప్రజాశక్తి-తిరుపతి : తన జీవితంలో ఎప్పుడూ చూడనంతగా.. ఈసారి ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ ఓట్ల…

మటన్‌ కోసం స్నేహితుల గొడవ.. వ్యక్తి దారుణ హత్య

Jan 15,2024 | 16:18

హైదరాబాద్‌: మటన్‌ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే పొడిచి చంపిన సంఘటన సికింద్రాబాద్‌ తుకారాం గేటు పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు…

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

Jan 15,2024 | 15:01

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన…