రాష్ట్రం

  • Home
  • లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ

రాష్ట్రం

లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ

Apr 6,2024 | 17:17

రంగారెడ్డి : ప్రజా సమస్యలపై పోట్లాడేందుకు పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌ వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద…

తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ

Apr 6,2024 | 16:48

ఫిలింనగర్ : తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ శనివారం హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ…

మండుతున్న సూర్యుడు

Apr 6,2024 | 16:16

40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత లు ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కర్ఫ్యూలను తలపిస్తున్న మెయిన్ రోడ్ లు ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది మార్చి నుండి ఎండలు…

మాదాపూర్‌ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

Apr 6,2024 | 15:46

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై…

కంటోన్మెంట్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

Apr 6,2024 | 14:34

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ నియోజకవర్గం…

Vja – పింఛను డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి

Apr 6,2024 | 13:22

విజయవాడ : సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారైన ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్‌లో ఉన్న 208వ నంబరు…

వైసీపీ వైధింపుల పర్వం ఆపాలి

Apr 6,2024 | 12:38

కింజరాపు అచ్చెన్నాయుడు  ప్రజాశక్తి-మంగళగిరి : పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  ఈ…

కేబుల్‌ బ్రిడ్జిపై హిట్‌ అండ్‌ రన్‌.. ఇద్దరు యువకులు స్పాట్‌ డెడ్‌

Apr 6,2024 | 12:07

హైదరాబాద్‌ : గుర్తు తెలియని వాహనం ఢకొీని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు…

చల్లటి కబురు – రేపు తెలంగాణలో వానలు

Apr 6,2024 | 11:53

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల దెబ్బకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో తెలుగు రాష్ట్రాలు వేడెక్కిపోయాయి.…