రాష్ట్రం

  • Home
  • 58 నెలల్లో రూ.2.78 కోట్లు

రాష్ట్రం

58 నెలల్లో రూ.2.78 కోట్లు

Apr 30,2024 | 00:02

85 శాతం మంది ప్రజలకు అందించాం  చంద్రబాబు పేరుచెబితే ఒక్క పథకమైనా గురుస్తోందా?  పొన్నూరు, అంబాజీపేట, కొత్తూరు సభల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి- యంత్రాంగం : 58…

వడదెబ్బకు ముగ్గురు మృతి

Apr 29,2024 | 23:58

మృతుల్లో ఇద్దరు ఉపాధి కార్మికులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రజాశక్తి-యంత్రాంగం : రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో వేర్వేరుచోట్ల వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో…

3న జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

Apr 29,2024 | 23:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో రాష్ట్రంలో హక్కుల సాధన కోసం మే 3న జర్నలిస్టులంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర…

చెత్తపన్ను రద్దు చేస్తాం

Apr 30,2024 | 00:17

భూములు కొట్టేయడానికి ప్రణాళిలు సిద్ధం చేశారు  ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి -గూడూరు, కర్నూలు ప్రతినిధి : అధికారంలోకి రాగానే సిపిఎస్‌పై నిర్దిష్ట విధానం తీసుకొస్తామని టిడిపి…

ల్యాండ్‌ టైటిల్‌ యాక్టుపై దుష్ప్రచారం : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 29,2024 | 23:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్టుపై దుష్ప్రచారం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి…

మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ ఫలితాలు విడుదల

Apr 29,2024 | 23:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. 164 పాఠశాలల్లో ఆరోతరగతి…

బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు వద్దు

Apr 29,2024 | 23:39

 ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని…

గ్రూప్‌-1 భర్తీ రద్దుపై అప్పీల్‌ విచారణ వాయిదా

Apr 29,2024 | 22:09

ప్రజాశక్తి-అమరావతి : ఎపిపిఎస్‌సి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం జరిపిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాల మ్యాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు నివేదించాలని పిటిషనర్‌ను హైకోర్టు…

బిజెపి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థికి నోటీసు

Apr 29,2024 | 22:06

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపైనా, వైసిపి ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కెకె.రాజుపైనా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి విశాఖ ఉత్తర…