గనుల శాఖ, ఏపీఎండీసీ కార్యాలయాలు సీజ్
అమరావతి: విజయవాడలోని గనుల శాఖ, ఖనిజాభిద్ధి సంస్థల కార్యాలయాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎపిఎమ్డిసి ఇన్ఛార్జి ఎండి వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆయా కార్యాలయాలకు తాళాలు…
అమరావతి: విజయవాడలోని గనుల శాఖ, ఖనిజాభిద్ధి సంస్థల కార్యాలయాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎపిఎమ్డిసి ఇన్ఛార్జి ఎండి వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆయా కార్యాలయాలకు తాళాలు…
తెలంగాణ : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వ…
హైదరాబాద్: గత నెల 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఈ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వెబ్సైట్లలో ఇప్పటి వరకూ ఉన్న ఫోటోలనూ వెంటనే తొలగించాలని సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీచేసింది. వెంటనే…
పాత నోటిఫికేషన్ రద్దు? ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు…
20 తర్వాత ఉండొచ్చని ప్రచారం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఐఎఎస్, ఐపిఎస్ ఉద్యోగుల తరహాలో సాధారణ ఉద్యోగులకు కూడా జీరో సర్వీసెస్తో బదిలీల ప్రక్రియ…
టిడిపి విజయంతో రాజధాని పనులపై నమ్మకం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రాజధాని రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.…
తెలంగాణ : ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి, ప్రముఖ వ్యాపారవేత్త, పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు (87) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమయాత్ర కాసేపట్లో…
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు రాష్ట్రంలో రెండు రోజులు సంతాప దినాలు ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : ఈనాడు గ్రూప్ సంస్థల…