రాష్ట్రం

  • Home
  • మద్యం, నగదు పంపిణీతో ఓట్లు వస్తాయనుకోవడం అవివేకం

రాష్ట్రం

మద్యం, నగదు పంపిణీతో ఓట్లు వస్తాయనుకోవడం అవివేకం

Mar 29,2024 | 19:29

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) :రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మద్యం, నగదు వంటివి పంపిణీ చేసేస్తే ఓట్లు వస్తాయనుకోవడం అవివేకమే అవుతుందని జై భారత్‌ నేషనల్‌ పార్టీ…

వజ్రాలు దొంగలించిన వ్యక్తిపై కేసు నమోదు

Mar 29,2024 | 17:35

బంజారాహిల్స్‌ : పనిచేస్తున్న ఇంట్లో వజ్రాభరణాలు తస్కరించిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లో నివాసం ఉంటున్న యష్‌…

పి.ఎస్.యులను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత

Mar 29,2024 | 17:14

ఏఐ ఐ ఈ ఏ మాజీ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడం సామాజిక బాధ్యతగా బావించి ఉద్యమించాలని, ప్రభుత్వ…

Waltair: వాల్తేరు డివిజన్ సరికొత్త రికార్డు

Mar 29,2024 | 17:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ :  వాల్తేరు డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో అపూర్వమైన విజయం సాధించింది. గత రికార్డులన్నింటినీ అధిగమించింది. మార్చి…

JaganTour: వామపక్ష నాయకుల అరెస్ట్

Mar 29,2024 | 14:47

మేం సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆందోళన ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : వైసిపి అధినేత, రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేం సిద్ధం…

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

Mar 29,2024 | 17:17

అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

Mar 29,2024 | 13:45

తిరుమల : తిరుమల వేంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనం సమయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎపి హైకోర్టు…

మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి’

Mar 29,2024 | 13:30

ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : ‘నిజం గెలవాలి’ కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగింది. మచిలీపట్నం పట్టణం, 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని…

గుడ్ ఫ్రైడే ర్యాలీలో ముస్లింల సోదరభావం

Mar 29,2024 | 13:12

ప్రజాశక్తి-చింతలపూడి : పవిత్ర గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి ఆర్ సిఎం చర్చ్ ఫాదర్ కామ మ్యాత్యూ ఆధ్వర్యంలో వందలమంది క్రైస్తవ విశ్వాసకులు ర్యాలీగా…