పీఠాపురంలోనే నివాసం -చేబ్రోలు బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రకటన
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, పిఠాపురం :ఎన్నికలలో తనను గెలిపిస్తే పీఠాపురంలోనే నివాసం ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల…
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, పిఠాపురం :ఎన్నికలలో తనను గెలిపిస్తే పీఠాపురంలోనే నివాసం ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు…
-ప్రతి సచివాలయ పరిధిలో రూ.50 కోట్ల మేర అభివృద్ధి పనులు -ప్రజల సహకారంతో ముందుకెళ్తా -తుగ్గలి ‘ముఖాముఖి’లో ముఖ్యమంత్రి జగన్ -కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘మేమంతా సిద్ధం’…
-వారి వద్ద ఉన్న ఫోన్లు, ట్యాబులు వెనక్కి -ఇతర ‘సంక్షేమ’ పంపిణీలకు దూరంగా ఉంచండి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర ఎన్నికల సంఘం…
– ఒంగోలులో వామపక్ష, లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ :పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు దేశానికి అత్యంత ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…
-తొమ్మిది గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ – ‘గడప గడపకు కాంగ్రెస్’ను ప్రారంభించిన షర్మిల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పదేళ్ల పాటు…
– పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు…
– ఒకరు మృతి, 20 మందికి తీవ్రగాయాలు ప్రజాశక్తి-ఆలూరు :వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలిపోయి బోల్తా…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మచిలీపట్నం లోక్ సభ అభ్యర్ధిగా సిటింగ్ ఎంపి వల్లభనేని బాలశౌరిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ…