రాష్ట్రం

  • Home
  • తెగిపోయిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి!

రాష్ట్రం

తెగిపోయిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి!

Feb 26,2024 | 22:01

ప్రారంభించిన రెండో రోజే ఘటన తప్పిన పెను ప్రమాదం ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : విశాఖపట్నం బీచ్‌లో విఎంఆర్‌డిఎ ఆధ్వర్యాన నిర్మించి ఆదివారం ఉదయం రాజ్యసభ…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ కీ విడుదల

Feb 26,2024 | 18:05

ప్రజాశక్తి-అమరావతి: 897 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబందించిన ప్రాథమిక…

అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాల పెంపు

Feb 26,2024 | 21:43

రమణదీక్షితులుపై వేటు టిటిడి పాలకమండలి నిర్ణయాలు ప్రజాశక్తి – తిరుమల : టిటిడిలోని వివిధ విభాగాల్లో అన్‌స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌, స్కిల్డ్‌, హైలీస్కిల్డ్‌ కేటగిరీల్లో పనిచేస్తున్న కార్పొరేషన్‌, కాంట్రాక్టు,…

స్థానికంగానే పట్టాలివ్వాలని పేదల ధర్నా.. అరెస్టులు, ఉద్రిక్తత

Feb 26,2024 | 21:11

ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) : తిరుపతి శివారు ప్రాంతమైన మంగళం పరిధిలో తమకు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని చిందేపల్లిలో జగనన్న ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ…

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Feb 26,2024 | 16:30

ప్రజాశక్తి- రామాపురం(అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరిస్‌ గ్రాండ్‌ హౌటల్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ…

టీడీపీలో చేరుతున్నా: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Feb 26,2024 | 14:58

ప్రజాశక్తి-ఐతవరం : మరో రెండు రోజుల్లో తాను టిడిపిలో చేరుతానని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత…

ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసిపికు బిగ్‌ షాక్‌..!

Feb 26,2024 | 14:38

టిడిపిలోకి ఎమ్మెల్యే పార్థసారధి, భవకుమార్‌, తుమ్మల చంద్రశేఖర్‌ పసుపు కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి : అధికార వైసిపికి ఆ పార్టీ నేతలు షాకుమీద షాకులిస్తున్నారు.…

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని కుర్రాడు ఎంపిక

Feb 26,2024 | 13:58

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని అరుణ్‌ జ్యోతి నగర్‌ కాలనీ ఫిలిప్స్‌ కబాడీ టీం క్రీడాకారుడు బి అరుణ్‌ కుమార్‌ రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు ఎంపికైనట్లు…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆదుకోండి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Feb 26,2024 | 13:33

అనంతపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సోమవారం…