రాష్ట్రం

  • Home
  • ఫాసిస్టు ధోరణిలో బిజెపి పాలన

రాష్ట్రం

ఫాసిస్టు ధోరణిలో బిజెపి పాలన

May 10,2024 | 17:46

ఎన్‌డిఎతో దేశానికి ప్రమాదం ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ అరకు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, దానికి మద్దతు…

మండంగి రమణ, పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం బైక్‌ ర్యాలీ

May 10,2024 | 16:58

జియ్యమ్మవలస : ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా…

Election Commission: పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై కీలక ఆదేశాలు

May 10,2024 | 16:19

అమరావతి :    పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌ (ఇసి) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామక జాబితాను రిటర్నింగ్‌ అధికారికి…

బీసీలను అవమానించిన పవన్

May 10,2024 | 16:41

– టిక్కెట్లు అమ్మేశావ్‌… నా తమ్ముడి భవిష్యత్తు నాశనం చేశావ్ – కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి పోతిన రాము ర్యాలీ విజయవాడ: విజయవాడ పశ్చిమలో ఎన్నికల సభ…

ప్రజల ఆదరణతో రికార్డు మెజార్టీతో గెలుస్తా

May 10,2024 | 15:18

టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి ప్రజాశక్తి-ఆగిరిపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తనకు విశేష ప్రజాదరణ వస్తోందనీ, అందువల్ల వారి ఆదారాభిమానాలతో రికార్డు మెజార్టీతో గెలుపొందుతానని…

దడ పుట్టిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

May 10,2024 | 14:24

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో గత ఐదు రోజులుగా జరిగిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎప్పుడు ఏ…

బిజెపిని ఓడించడమే లక్ష్యం : సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

May 10,2024 | 13:44

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బిజెపిని ఓడించడమే లక్ష్యం అని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఇండియా బ్లాక్‌ బలపరిచిన సిపిఐ గుంటూరు…

మంగళగిరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 10,2024 | 13:18

మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సిపిఎం అభ్యర్థి జొన్నా శివ శంకరరావు శుక్రవారం ఉదయం విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ…

అధికారంలోకి రాగానే ఆ యాక్ట్‌ను రద్దు చేసే బాధ్యత నాది : చంద్రబాబు

May 10,2024 | 12:53

అమరావతి : అధికారంలోకి రాగానే ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌…