రాష్ట్రం

  • Home
  • యువత భవిష్యత్తే ప్రధానం

రాష్ట్రం

యువత భవిష్యత్తే ప్రధానం

Apr 11,2024 | 00:39

మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  తణుకు సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్‌సిపై…

గ్రూప్‌-2 స్క్రీనింగ్‌లో 92,950 మంది అర్హత

Apr 11,2024 | 00:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌…

వలంటీర్లను మెచ్చుకున్నారు

Apr 11,2024 | 00:39

 మా పాలన బాగుందని బాబు ఒప్పుకున్నట్టే  పథకాలపై ప్రోగ్ర్రెస్‌ రిపోర్టు ఇస్తున్నాం  పిడుగురాళ్ల సభలో జగన్‌ వ్యాఖ్యలు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, సంతమాగులూరు (బాపట్ల జిల్లా)…

గొంతెండుతోంది… నీరివ్వండి

Apr 11,2024 | 00:22

ప్రజాశక్తి- అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) : ‘ప్రజల గొంతెండుతోంది. వెంటనే తాగునీరు సరఫరా చేయండి’ అంటూ విజయవాడ నగరంలోని 64వ డివిజన్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌ (కండ్రిక…

గుండెపోటుతో విద్యార్థి మృతి

Apr 11,2024 | 00:19

ప్రజాశక్తి – నాదెండ్ల (పల్నాడు జిల్లా) : గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని సాతులూరులో బుధవారం జరిగింది. మృతుని…

రూ.7.30 లక్షల నగదు సీజ్‌

Apr 11,2024 | 00:17

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బుధవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో పట్టుబడిన నగదును…

కవిత పిటిషన్‌ విచారణ వాయిదా

Apr 10,2024 | 23:51

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తనను సిబిఐ విచారించడాన్ని సవాల్‌ చేస్తూ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ ను రౌస్‌ ఎవెన్యూ కోర్టు…

సిపిఐ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Apr 11,2024 | 00:55

 ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలని పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఐ రాష్ట్ర కమిటీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. ‘జనం కోసం-జనంమధ్యకు-జనప్రణాళిక’ పేరుతో రూపొందించిన మానిఫెస్టోను…

మోడీ మళ్లీ అధికారంలోకొస్తే నియంత పాలనే

Apr 10,2024 | 23:03

 దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : కేంద్రంలో మరోసారి మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వస్తే ఇక దేశంలో…