ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్లో ‘సిద్ధం’
అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్…