రాష్ట్రం

  • Home
  • ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

రాష్ట్రం

ఇది సీఎం జగన్‌ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

Feb 18,2024 | 15:07

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా మరోసారి ప్రపంచానికి తెలిసింది. సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌…

రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో పని చేస్తాం : సిపిఐ నారాయణ

Feb 18,2024 | 14:56

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన…

విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నాం : సీఎం రేవంత్‌

Feb 18,2024 | 14:49

హైదరాబాద్‌: తెలంగాణ అభివఅద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో తెలంగాణ స్టేట్‌ ఫైర్‌…

ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతావా?.. సీఎం జగన్ చంద్రబాబు సవాల్

Feb 18,2024 | 14:49

ప్రజాశక్తిఅమరావతి:  అనంతపురం జిల్లా రాప్తాడు ‘సిద్ధం’ సభలో పలు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన…

‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ సదస్సు(లైవ్)

Feb 18,2024 | 12:52

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిపిఎం శ్రీకాకుళం కమిటీ  ఆధ్వర్యంలో ‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ అంశంపై సదస్సు యుటిఎఫ్ కార్యాలయంలోని ఎస్.వి.ఎస్ భవన్ లో నిర్వహించారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా…

‘చంద్రబాబు’కి రక్తాభిషేకం

Feb 18,2024 | 12:42

బుద్దా వెంకన్న స్వామి భక్తి ప్రదర్శన  ప్రజాశక్తి-వన్ టౌన్ : తనకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎన్ జిందాబాద్ అనే అంటానని టిడిపి నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.…

మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముట్టడి..

Feb 18,2024 | 12:54

ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటిని ముట్టడించారు.…

మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణం

Feb 18,2024 | 12:15

సూర్యాపేట: సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్‌ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మోతె మండలం…

తెలంగాణ బీజేపీ నేత ఇంట్లో ఐటీ దాడులు

Feb 18,2024 | 12:00

హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ నేత శ్రీరాములు యాదవ్‌ ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్‌లో ఉన్న శ్రీరాములు యాదవ్‌…