ఉండవల్లి-సీతానగరం ప్రాంతాల్లో సిపిఎం ప్రచారం
మంగళగిరి (గుంటూరు) : ఇండియా బ్లాక్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరి సిపిఎం అభ్యర్థి జన్న శివ శంకర్ ఉండవల్లి, సీతానగరం…
మంగళగిరి (గుంటూరు) : ఇండియా బ్లాక్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరి సిపిఎం అభ్యర్థి జన్న శివ శంకర్ ఉండవల్లి, సీతానగరం…
పెదపాడు: దెందులూరు వైసిపి అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి…
హైదరాబాద్: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయటపెడితే ‘వడ’లెత్తిపోవాల్సిందే..! కానీ, ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి.…
బాపట్ల: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్ని ఢ…
తెలంగాణ: కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శాసనమండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు నేటి నుంచి…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : ఎన్నికల వేళ … పింఛనుదారులు పడరానిపాట్లు పడుతున్నారు. తీవ్రవడగాల్పులతోపాటు భరించలేని మండుటెండలో ముసలివారు గొంతెండిపోతున్నప్పటికీ … పింఛను కోసం బ్యాంకుల ముందు…
అమరావతి: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. వైసిపితో అంటకాగుతున్న కొందరు అధికారులు కావాలనే…
హైదరాబాద్ :బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేత, సెలవులపై…
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై గురువారం తుది తీర్పు రానుంది. మొదట మార్చి…