రాష్ట్రం

  • Home
  • ఆసుపత్రి నుండి కెసిఆర్‌ డిశ్చార్జ్‌

రాష్ట్రం

ఆసుపత్రి నుండి కెసిఆర్‌ డిశ్చార్జ్‌

Dec 15,2023 | 11:37

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసానికి వెళ్లారు. ఈ నెల 7వ తేదీన ఎర్రవల్లిలోని ఫాం…

ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

Dec 15,2023 | 11:04

తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…

ప్రారంభమైన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు

Dec 15,2023 | 16:44

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత…

కనీస వేతనం కోసం 36 గంటల దీక్షలు : రాష్ట్రవ్యాప్తంగా ఆశాల వంటా-వార్పు

Dec 15,2023 | 10:38

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలి : ధనలక్ష్మి ప్రజాశక్తి – యంత్రాంగం : కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంబంధం లేని పనులు చేయించరాదని,…

రచయిత సోమేపల్లి కన్నుమూత

Dec 15,2023 | 15:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రముఖ రచయిత, జిల్లా పరిషత్‌ మాజీ సిఇఒ సోమేపల్లి వెంకట సుబ్బయ్య (66) గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా…

సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

Dec 15,2023 | 09:41

ప్రజాశక్తి – విజయవాడ : కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన సిపిఎం నేతలపై పెట్టిన…

విద్యుత్‌ పొదుపులో రాష్ట్రానికి మొదటి స్థానం – రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

Dec 15,2023 | 09:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పొదుపు, పరిరక్షణలో రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె…

బొబ్మిలి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి : అంగన్‌వాడీ సంఘాలు

Dec 15,2023 | 10:28

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై నోరు జారిన బొబ్బిలి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) అధ్యక్ష ప్రధాన…

అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను ఆపించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Dec 15,2023 | 10:27

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.…