రాష్ట్రం

  • Home
  • ఏజెన్సీలో విజృంభిస్తున్న మలేరియా – పెరుగుతున్న జ్వర పీడితులు

రాష్ట్రం

ఏజెన్సీలో విజృంభిస్తున్న మలేరియా – పెరుగుతున్న జ్వర పీడితులు

May 24,2024 | 08:34

– రోగులతో కిటకిటలాడిన ఏరియా ఆస్పత్రి ప్రజాశక్తి-సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) :ఏజెన్సీలో వైరల్‌ జ్వరాలు, మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రోగులతో…

సిపిఎఫ్‌ ఫ్యాక్టరీ మూసివేత – రోడ్డున పడ్డ కార్మికులు

May 24,2024 | 08:03

ప్రజాశక్తి- గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా గనఫవరం మండలం సరిపల్లిలో చేపలు, రొయ్యల మేత తయారీ (సిపిఎఫ్‌) ఫ్యాక్టరీని యాజమాన్యం గురువారం మూసివేసింది. దీంతో, ప్రస్తుతం…

ప్ర్రయివేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా- ఇద్దరు చిన్నారులు మృతి

May 24,2024 | 08:01

– 20 మందికి పైగా గాయాలు ప్రజాశక్తి-గోనేగండ్ల (కర్నూలు) :ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు.…

సిపిఎం సీనియర్‌ నేత అనంతరామ శర్మ కన్నుమూత

May 24,2024 | 07:55

– స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు పెన్నా అనంతరామ శర్మ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా…

ఉపాధి హామీ భిక్ష కాదు.. పేదల హక్కు

May 24,2024 | 07:53

– వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా) :ఉపాధి హామీ చట్టం భిక్ష కాదని,పేదల హక్కు అని, ఉపాధిని…

ముగిసిన ఇఎపిసెట్‌ – 93.47 శాతం హాజరు

May 24,2024 | 07:43

– అగ్రీకల్చర్‌, ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపి ఇఎపిసెట్‌ా2024) గురువారంతో ముగిసింది. ఈ నెల…

5 వరకు చర్యలొద్దు ..పిన్నెల్లి పిటిషన్‌పై హైకోర్టు

May 24,2024 | 07:41

పాల్వాయిగేటు పిఒ, ఎపిఒలు సస్పెన్షన్‌ : సిఇఒ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఇవిఎం ధ్వంసం చేసిన…

నాణ్యతపై మీన మేషాలు

May 24,2024 | 02:26

– ప్రమాణాల రూపకల్పనలో అయోమయం -ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి పనుల్లో లోపాలు – పంచాయితీరాజ్‌, వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఇంతే ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న…

రేపటి నుంచి విత్తనవేరుశనగ పంపిణీ

May 23,2024 | 23:57

ప్రజాశక్తి-అనంతపురం :ఖరీఫ్‌కు సంబంధించి సబ్సీడీ వేరుశనగ కాయలు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు శుక్రవారం నుంచి స్థానిక రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనకాయలు పంపిణీ చేసేందుకు…