రాష్ట్రం

  • Home
  • లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆన్లైన్ సదస్సు(లైవ్)

రాష్ట్రం

లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆన్లైన్ సదస్సు(లైవ్)

Jan 19,2024 | 11:47

ప్రజాశక్తి-ఇంటర్నెట్ : లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ సదస్సు  నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  

అంగన్‌వాడీల పోరాటానికి…కవులు, రచయితల సంఘీభావం

Jan 19,2024 | 11:36

కవితలు, గేయాలతో అంగన్‌వాడీలను ఉత్సాహపరచిన కవులు ‘శ్రామిక కవనం’తో మద్దతు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు…

పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీ

Jan 19,2024 | 11:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీని నియమించింది. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో…

మెరుగవుతున్న తమ్మినేని ఆరోగ్యం

Jan 19,2024 | 11:14

వెంటిలేటర్‌ను తొలగించిన వైద్యులు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో  :   సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగు పడుతోంది. గురువారం ఆయనకు వెంటి…

తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Jan 19,2024 | 11:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. వీరభద్రం అనారోగ్యానికి లోనయ్యారని తెలిసి…

నేటి నుంచి కులగణన 

Jan 19,2024 | 10:14

ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…

వైసిపి నాలుగో జాబితా విడుదల

Jan 19,2024 | 10:09

చిత్తూరు ఎంపి అభ్యర్థిగా నారాయణ స్వామి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో పోటీలో నిలిపే అభ్యర్థులకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది.…

వెల్లువెత్తుతున్న సంఘీభావం 

Jan 19,2024 | 10:07

రెండో రోజూ కొనసాగిన నిరవధిక దీక్షలు నేడు అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట సత్యాగ్రహం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ సంఘాల నేతలు చేపట్టిన…

వైసిపి దుర్మార్గ పాలన ఇక83 రోజులే : చంద్రబాబు

Jan 19,2024 | 09:57

వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే ‘రా… కదిలిరా’ సభలో చంద్రబాబు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపి పాలనలో ప్రతిఒక్కరూ నష్టపోయారని, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి…