రాష్ట్రం

  • Home
  • ప్రతిభాపాటవాల వెలికితీతకు బాలోత్సవాలు దోహదం

రాష్ట్రం

ప్రతిభాపాటవాల వెలికితీతకు బాలోత్సవాలు దోహదం

Dec 17,2023 | 09:09

– బాలోత్సవాల్లో పలువురు వక్తలు – తిరుపతిలో ప్రారంభం.. విశాఖలో ముగింపు ప్రజాశక్తి- తిరుపతి సిటి/ ఎంవిపి.కాలనీ (ఎంవిపి.కాలనీ):విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు బాలోత్సవాలు దోహదం చేస్తాయని…

ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి

Dec 17,2023 | 09:00

చెన్నంపల్లి (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ…

చెరువులో పడి యువకుడు మృతి

Dec 16,2023 | 18:08

నాగులపాలెం ఎస్సీ కాలనీలో విషాదం… ప్రజాశక్తి-పర్చూరు : చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెంలో జరిగింది. నెహ్రూ కాలనీకి…

తగ్గేదేలే… అంగన్‌వాడీల సమ్మె 5వ రోజు

Dec 16,2023 | 17:28

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్‌వాడీల సమ్మె మరింత ఉదృతంగా సాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజు…

ఫీజు కట్టలేదని 30 మంది విద్యార్థినులను గేంటేసిన యాజమాన్యం

Dec 16,2023 | 16:35

నెల్లూరు: జిల్లాలోని కావలిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల శ్రీసాయి నర్సింగ్‌ కళాశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. ఫీజు కట్టలేదని 30 మంది విద్యార్థినిలను కళాశాల…

జీడిమెట్లలో భారీగా గంజాయి స్వాధీనం

Dec 16,2023 | 16:16

మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్‌…

యువగళం సభకు పవన్‌ రావట్లేదు : అచ్చెన్నాయుడు

Dec 16,2023 | 15:54

అమరావతి: ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్‌…

ఆస్తి తగాదాలతో తండ్రిని దారుణంగా చంపిన తనయుడు

Dec 16,2023 | 16:08

అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నాగలంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తండ్రిని ఆస్తి కోసం కుమారుడు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..…

ఈ నెల18న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ముర్ము

Dec 16,2023 | 15:35

హైదరాబాద్‌: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వారు రిహార్సల్‌ నిర్వహించారు. హకీంపేట్‌ విమానాశ్రయం…