రాష్ట్రం

  • Home
  • కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలి

రాష్ట్రం

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలి

Mar 13,2024 | 23:48

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌…

బిజెపి పాలనలో లౌకికతత్వానికి విఘాతం

Mar 13,2024 | 23:42

 సిఎఎకు వ్యతిరేకంగా నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం పేరుతో దేశప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి చర్యలను వ్యతిరేకిస్తూ…

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Mar 13,2024 | 23:39

భార్య మృతి  చికిత్స పొందుతున్న తండ్రి, కుమార్తె ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : అప్పుల బాధ, కుమార్తె కాపురంలో చిచ్చురేగిందన్న మనస్తాపంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.…

Chandrababu: రాజీ పడ్డాం

Mar 13,2024 | 22:42

మరలా బిజెపి వస్తుందనే పొత్తు టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపినే మరలా అధికారంలోకి వస్తుందనే అంచనాతో తాము ఆ పార్టీతో పొత్తు…

సమస్యల పరిష్కారానికి కృషి

Mar 13,2024 | 21:42

ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రజాశక్తి-కడప అర్బన్‌ : ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…

విశాఖలో కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుల నిరసన

Mar 13,2024 | 21:39

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి, విక్టోరియా ఆస్పత్రుల ఎదుట…

చిలకలూరిపేటలో మల్లెల మద్దతుదారుల నిరసన

Mar 13,2024 | 21:35

రాజేష్‌ నాయుడును కొనసాగించాలని డిమాండ్‌ ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసిపి కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సమన్వయకర్తగా…

APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

Mar 13,2024 | 22:43

మళ్లీ పరీక్ష నిర్వహించాలి హైకోర్టు ఉత్తర్వులు జారీ ప్రజాశక్తి-అమరావతి : ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను రద్దు చేస్తూ…

మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

Mar 13,2024 | 21:07

హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌, వరంగల్‌ నుంచి…