పలు రైళ్లు రద్దు
ప్రజాశక్తి-విశాఖపట్నం : దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం రాత్రి ప్రకటించారు.…
ప్రజాశక్తి-విశాఖపట్నం : దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం రాత్రి ప్రకటించారు.…
హైదరాబాద్ : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు నెల రోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మటన్ తింటూ పొరపాటున ఓ ఎముకను…
నరసరావుపేట టౌన్ (పల్నాడు) : పోలింగ్ వేళ …. పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ…
చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గర పోలీసులు భారీ భద్రతతోపాటు 144 సెక్షన్…
ప్రజాశక్తి – అమరావతి : ఓట్లకు జనం పోటెత్తడంతో సోమవారం అర్థరాత్రి వరకు పోలింగ్ సాగడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) స్ట్రాంగ్ రూములకు చేర్చడం ఆలస్యమైంది.…
అత్యధికంగా ఒంగోలులో 87, అత్యల్పంగా విశాఖలో 71 శాతం ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 25 పార్లమెంట్ స్థానాలకు…
వైసిపి దాడిలో టిడిపి అభ్యర్థికి అస్వస్థత ఆత్మరక్షణ కోసం గాలిలోకి గన్మేన్ కాల్పులు తాడిపత్రిలో భాష్పవాయువు ప్రయోగం పల్నాడులో ఎస్సి, బిసిల ఇళ్లపై దాడులు ప్రజాశక్తి- యంత్రాంగం…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు మద్దతు తెలిపారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి 2024-25 సంవత్సరపు ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యా…