రాష్ట్రం

  • Home
  • అధికారంలోకొస్తే పింఛను పెంపు

రాష్ట్రం

అధికారంలోకొస్తే పింఛను పెంపు

Feb 6,2024 | 07:47

ప్రజలు బటన్‌ నొక్కి వైసిపిని ఆలౌట్‌ చేయాలి వాటి కోసం సిఎం ఎందుకు బటన్‌ నొక్క లేదు సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం పోలవరం, చింతలపూడి…

సంక్షేమంతో తగ్గిన పేదరికం

Feb 5,2024 | 22:39

ఉభయసభల సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ బహిష్కరించిన టిడిపి సభ్యులు అసత్యాలు చెబుతున్నారని ఆరోపణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పెద్ద ఎత్తున అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో…

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

Feb 5,2024 | 21:02

 ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌లో గ్రూప్స్‌,…

రూ.3.55 లక్షలతో నాబార్డు రుణ ప్రణాళిక : వ్యవసాయశాఖ మంత్రి కాకాని

Feb 5,2024 | 21:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయంతో పాటు పలు ప్రాధాన్యత రంగాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.3.55 లక్షల కోట్ల అంచనాలతో నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను రాష్ట్ర…

హయ్యర్‌ పెన్షన్‌ మంజూరు చేయాలి

Feb 5,2024 | 20:41

ఎపిఆర్‌పిఎ ఆధ్వర్యంలో పెన్షనర్ల నిరసన దీక్ష ప్రజాశక్తి – యంత్రాంగం : ఇపిఎస్‌ పెన్షనర్లందరికీ హయ్యర్‌ పెన్షన్‌ మంజూరు చేయాలని, కనీస పెన్షన్‌గా రూ.తొమ్మిది వేలు అందజేయాలని,…

3న పెనుకొండలో ‘జలకవనం’

Feb 5,2024 | 20:39

25 వరకు నమోదుకు అవకాశం ప్రజాశక్తి -పెనుకొండ :కవికాకి కోగిర జైసీతారామ్‌ శతజయంతిని పురస్కరించుకుని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల ‘జలకవనం’ కార్యక్రమాన్ని మార్చి మూడున…

‘కెఆర్‌ఎంబి కార్యాలయాన్నివిజయవాడలో ఏర్పాటు చేయాలి’

Feb 5,2024 | 20:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానదీ యజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు కోరారు.…

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్నితక్షణం రద్దు చేయాలి

Feb 5,2024 | 20:13

ప్రజా సంఘాల సదస్సు డిమాండ్‌ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా…

42 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

Feb 5,2024 | 20:09

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) : విశాఖపట్నం నుంచి ఒడిశాకు తరలిస్తున్న 42 కేజీల గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…