అధికారంలోకొస్తే పింఛను పెంపు
ప్రజలు బటన్ నొక్కి వైసిపిని ఆలౌట్ చేయాలి వాటి కోసం సిఎం ఎందుకు బటన్ నొక్క లేదు సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం పోలవరం, చింతలపూడి…
ప్రజలు బటన్ నొక్కి వైసిపిని ఆలౌట్ చేయాలి వాటి కోసం సిఎం ఎందుకు బటన్ నొక్క లేదు సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం పోలవరం, చింతలపూడి…
ఉభయసభల సమావేశంలో రాష్ట్ర గవర్నర్ బహిష్కరించిన టిడిపి సభ్యులు అసత్యాలు చెబుతున్నారని ఆరోపణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పెద్ద ఎత్తున అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో…
ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్లో గ్రూప్స్,…
ఎపిఆర్పిఎ ఆధ్వర్యంలో పెన్షనర్ల నిరసన దీక్ష ప్రజాశక్తి – యంత్రాంగం : ఇపిఎస్ పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ మంజూరు చేయాలని, కనీస పెన్షన్గా రూ.తొమ్మిది వేలు అందజేయాలని,…
25 వరకు నమోదుకు అవకాశం ప్రజాశక్తి -పెనుకొండ :కవికాకి కోగిర జైసీతారామ్ శతజయంతిని పురస్కరించుకుని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల ‘జలకవనం’ కార్యక్రమాన్ని మార్చి మూడున…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానదీ యజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు కోరారు.…
ప్రజా సంఘాల సదస్సు డిమాండ్ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా…
ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) : విశాఖపట్నం నుంచి ఒడిశాకు తరలిస్తున్న 42 కేజీల గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…