హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి
అమరావతి: కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోమ్ గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్…
అమరావతి: కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోమ్ గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్…
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ప్రజాశక్తి-శ్రీకాకుళం : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపిని దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-హిందూపురం : ఇటీవల వైసిపికి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ బుధవారం టిడిపిలో చేరారు. చంద్రబాబు…
హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్య…
హైదరాబాద్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన…
ప్రజాశక్తి-బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని ఓ రాజస్థాన్ టీ దుకాణం నందు ఆంధ్రప్రభ విలేకరి దగ్గుబాటి రంగస్వామిపై వైసిపికి చెందిన మూల నారాయణరెడ్డి…
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చేసుకొని పేదల ఆస్తుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.…
జగిత్యాల: ర్యాగింగ్ అనేది ఇప్పటివరకూ కళాశాల స్థాయిలోనే వినిపించే మాట ఇది. ఇప్పుడది పాఠశాలలు, ప్రభుత్వ వసతిగఅహాల్లో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం…